లేబర్ చట్టం ఉల్లంఘన: 400 మంది వలసదారుల బహిష్కరణ
- December 27, 2017
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, 1268 మంది వలసదారులు లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు నిర్ధారించింది. అందులో 471 మందిని గతవారం దేశం నుంచి బహిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. మినిస్ట్రీ అధికారనులు, తప్పించుకు తిరుగుతున్న కేసులకు సంబంధించి 396 మంది వర్కర్స్ని అరెస్ట్ చేశారు. మస్కట్ గవర్నరేట్ పరిధిలో ఈ ఉల్లంఘనలు అత్యధికంగా (120) నమోదయ్యాయి. అల్ బతినా గవర్నరేట్ పరిధిలో 71 కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!