పీచు పదార్థాలు ఆరోగ్యానికి మేలు
- December 28, 2017
బరువును నియంత్రణలో ఉంచుకునేందుకు ఆహార నియమావళి పాటిస్తుంటాం. అయితే, ఎంత ఆహారం తీసుకున్నామనేదానికంటే ఆ ఆహారంలో పీచు శాతం ఎంత ఉందనేదే ముఖ్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎందుకంటే, పేగులో ఉండే బ్యాక్టీరియా పీచు పదార్థాలను ఎప్పుడు తిందామా అని సిద్ధంగా ఉంటుందని, ఆహారంలో పీచు ఎక్కువగా ఉంటే తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుందని అమెరికాలోని జార్జియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పెద్దపేగు ఆరోగ్యంగా, రక్తంలో చక్కెర శాతం, బరువు అదుపులో ఉంటాయని వివరించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!