నాగచైతన్య కొత్త చిత్రం 'ధర్మాభాయ్'.!
- December 29, 2017
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం 'సవ్యసాచి' చిత్రంతో బిజీగా ఉన్నారు. త్వరలో ఆయన.. దర్శకుడు శ్రీనివాస్రెడ్డితో కలిసి ఓ చిత్రం చేయబోతున్నట్లుటాలీవుడ్ వర్గాల సమాచారం. అక్కినేని నాగార్జునతో 'ఢమరుకం' తెరకెక్కించారు శ్రీనివాస్రెడ్డి.
నాగచైతన్యతో ఆయన తీయబోయే చిత్రానికి 'ధర్మాభాయ్' అనే టైటిల్ను పరిలిస్తున్నారట. 'ఢమరుకం' చిత్ర రచయిత ఆకుల శివ ఈ చిత్రానికి కథ రాస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న 'సవ్యసాచి' చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయిక. మాధవన్, భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. జనవరి 4 నుంచి తర్వాతి షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







