నాగచైతన్య కొత్త చిత్రం 'ధర్మాభాయ్'.!
- December 29, 2017
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం 'సవ్యసాచి' చిత్రంతో బిజీగా ఉన్నారు. త్వరలో ఆయన.. దర్శకుడు శ్రీనివాస్రెడ్డితో కలిసి ఓ చిత్రం చేయబోతున్నట్లుటాలీవుడ్ వర్గాల సమాచారం. అక్కినేని నాగార్జునతో 'ఢమరుకం' తెరకెక్కించారు శ్రీనివాస్రెడ్డి.
నాగచైతన్యతో ఆయన తీయబోయే చిత్రానికి 'ధర్మాభాయ్' అనే టైటిల్ను పరిలిస్తున్నారట. 'ఢమరుకం' చిత్ర రచయిత ఆకుల శివ ఈ చిత్రానికి కథ రాస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న 'సవ్యసాచి' చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయిక. మాధవన్, భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. జనవరి 4 నుంచి తర్వాతి షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









