వ్యక్తిని కొట్టి చంపిన కేసులో ఐదుగురి అరెస్ట్
- December 29, 2017
మస్కట్: ఐదుగురు వ్యక్తుల్ని ఓ హత్య కేసులో రాయల్ ఒమన్ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో, వారు హత్య చేసిన వ్యక్తి తాలూకు మృతదేహాన్ని ఘాలాలో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, అక్కడికి వెళ్ళిన పోలీసులకు రక్తపు మడుగులో చనిపోయిన ఉన్న ఓ వ్యక్తి మృతదేహం కన్పించింది. ఓ తగాదా ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్కి విచారణ నిమిత్తం అప్పగించారు. తీవ్రంగా గాయపర్చి, అతను చనిపోయాడని తెలుసుకున్న తర్వాత నిందితులు మృతదేహాన్ని దూరంగా విసిరేసినట్లు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







