వ్యక్తిని కొట్టి చంపిన కేసులో ఐదుగురి అరెస్ట్
- December 29, 2017
మస్కట్: ఐదుగురు వ్యక్తుల్ని ఓ హత్య కేసులో రాయల్ ఒమన్ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో, వారు హత్య చేసిన వ్యక్తి తాలూకు మృతదేహాన్ని ఘాలాలో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, అక్కడికి వెళ్ళిన పోలీసులకు రక్తపు మడుగులో చనిపోయిన ఉన్న ఓ వ్యక్తి మృతదేహం కన్పించింది. ఓ తగాదా ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్కి విచారణ నిమిత్తం అప్పగించారు. తీవ్రంగా గాయపర్చి, అతను చనిపోయాడని తెలుసుకున్న తర్వాత నిందితులు మృతదేహాన్ని దూరంగా విసిరేసినట్లు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









