వ్యక్తిని కొట్టి చంపిన కేసులో ఐదుగురి అరెస్ట్
- December 29, 2017
మస్కట్: ఐదుగురు వ్యక్తుల్ని ఓ హత్య కేసులో రాయల్ ఒమన్ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో, వారు హత్య చేసిన వ్యక్తి తాలూకు మృతదేహాన్ని ఘాలాలో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, అక్కడికి వెళ్ళిన పోలీసులకు రక్తపు మడుగులో చనిపోయిన ఉన్న ఓ వ్యక్తి మృతదేహం కన్పించింది. ఓ తగాదా ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్కి విచారణ నిమిత్తం అప్పగించారు. తీవ్రంగా గాయపర్చి, అతను చనిపోయాడని తెలుసుకున్న తర్వాత నిందితులు మృతదేహాన్ని దూరంగా విసిరేసినట్లు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!









