ఈజిఫ్ట్లో ఉగ్రదాడి..10 మంది మృతి
- December 29, 2017కైరో: ఈజిఫ్ట్లో ఉగ్రవాదులు చర్చిని లక్ష్యంగా తీసుకుని దాడులు జరిపారు. ఈ దాడుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా..మరో ఎనిమిది మందికిపైగా గాయాలయ్యాయి. ఉగ్రవాదులు గుంపుగా వచ్చి హెల్వాన్లోని చర్చిపై కాల్పులు జరిపారని, దాడిలో గాయపడిన వారిని అంబులెన్స్ల్లో ఆస్పత్రికి తరలించామని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈజిప్ట్లో కాఫ్టిక్ సెలబ్రేషన్స్, ఆర్థోడాక్స్ క్రిస్మస్ డే (జనవరి 7న) నేపథ్యంలో ఉగ్రవాదులు చర్చిపై దాడులకు పాల్పడినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..