ఈజిఫ్ట్లో ఉగ్రదాడి..10 మంది మృతి
- December 29, 2017
కైరో: ఈజిఫ్ట్లో ఉగ్రవాదులు చర్చిని లక్ష్యంగా తీసుకుని దాడులు జరిపారు. ఈ దాడుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా..మరో ఎనిమిది మందికిపైగా గాయాలయ్యాయి. ఉగ్రవాదులు గుంపుగా వచ్చి హెల్వాన్లోని చర్చిపై కాల్పులు జరిపారని, దాడిలో గాయపడిన వారిని అంబులెన్స్ల్లో ఆస్పత్రికి తరలించామని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈజిప్ట్లో కాఫ్టిక్ సెలబ్రేషన్స్, ఆర్థోడాక్స్ క్రిస్మస్ డే (జనవరి 7న) నేపథ్యంలో ఉగ్రవాదులు చర్చిపై దాడులకు పాల్పడినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







