బహ్రెయినీ పౌరులకు ట్రావెల్ వార్నింగ్
- January 02, 2018
మనామా: మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, తమ పౌరులెవరూ పర్యటించవద్దని హెచ్చరించింది. ఇరాన్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బహ్రెయిన్ పౌరులు ఇరాన్కి వెళ్ళరాదని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఇరాన్కి వెళ్ళిన బహ్రెయిన్ పౌరులు తక్షణం ఇరాన్ నుంచి బహ్రెయిన్కి వచ్చేయాల్సిందిగా హెచ్చరికలు చేయడం జరిగింది. ఇరాన్లో ఇటీవలి కాలంలో నెలకొన్న హింస కారణంగా, పెద్దయెత్తున అక్కడ మారణహోమం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాలు ఇరాన్ విషయంలో తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









