బహ్రెయినీ పౌరులకు ట్రావెల్‌ వార్నింగ్‌

- January 02, 2018 , by Maagulf
బహ్రెయినీ పౌరులకు ట్రావెల్‌ వార్నింగ్‌

మనామా: మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌, తమ పౌరులెవరూ పర్యటించవద్దని హెచ్చరించింది. ఇరాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బహ్రెయిన్‌ పౌరులు ఇరాన్‌కి వెళ్ళరాదని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఇరాన్‌కి వెళ్ళిన బహ్రెయిన్‌ పౌరులు తక్షణం ఇరాన్‌ నుంచి బహ్రెయిన్‌కి వచ్చేయాల్సిందిగా హెచ్చరికలు చేయడం జరిగింది. ఇరాన్‌లో ఇటీవలి కాలంలో నెలకొన్న హింస కారణంగా, పెద్దయెత్తున అక్కడ మారణహోమం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాలు ఇరాన్‌ విషయంలో తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com