బహ్రెయినీ పౌరులకు ట్రావెల్ వార్నింగ్
- January 02, 2018
మనామా: మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, తమ పౌరులెవరూ పర్యటించవద్దని హెచ్చరించింది. ఇరాన్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బహ్రెయిన్ పౌరులు ఇరాన్కి వెళ్ళరాదని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఇరాన్కి వెళ్ళిన బహ్రెయిన్ పౌరులు తక్షణం ఇరాన్ నుంచి బహ్రెయిన్కి వచ్చేయాల్సిందిగా హెచ్చరికలు చేయడం జరిగింది. ఇరాన్లో ఇటీవలి కాలంలో నెలకొన్న హింస కారణంగా, పెద్దయెత్తున అక్కడ మారణహోమం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాలు ఇరాన్ విషయంలో తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







