అమెరికాను వణికిస్తున్న బాంబ్ సైక్లోన్: 11మంది మృతి
- January 03, 2018
వాషింగ్టన్: అమెరికాను మరో తుఫాను వణికిస్తోంది. బాంబు సైక్లోన్ ఇప్పటికే 11 మంది ప్రాణాలు తీసింది. ఈ సైక్లోన్ ప్రభావం ఎక్కువగా తూర్పు తీరం ప్రాంతంలో ఉంది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలను అధికార వర్గాలు అప్రమత్తం చేశాయి.
అమెరికాలోని 24 తీర ప్రాంతాల్లో తీవ్రమైన తుఫాను బీభత్సం సృష్టించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండనుందని తెలిపింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో నీరు గడ్డపడిపోతుండటం గమనార్హం.
చలితోపాటు వేడి గాలులు కూడా పలు ప్రాంతాల్లో వీచే అవకాశం ఉందని తెలిపింది. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో బుధవారం చలి తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొంది. గురువారం బాంబ్ సైక్లోన్ ప్రభావం మరింత తీవ్రంగా ఉండదనుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం









