అమెరికాను వణికిస్తున్న బాంబ్ సైక్లోన్: 11మంది మృతి
- January 03, 2018
వాషింగ్టన్: అమెరికాను మరో తుఫాను వణికిస్తోంది. బాంబు సైక్లోన్ ఇప్పటికే 11 మంది ప్రాణాలు తీసింది. ఈ సైక్లోన్ ప్రభావం ఎక్కువగా తూర్పు తీరం ప్రాంతంలో ఉంది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలను అధికార వర్గాలు అప్రమత్తం చేశాయి.
అమెరికాలోని 24 తీర ప్రాంతాల్లో తీవ్రమైన తుఫాను బీభత్సం సృష్టించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండనుందని తెలిపింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో నీరు గడ్డపడిపోతుండటం గమనార్హం.
చలితోపాటు వేడి గాలులు కూడా పలు ప్రాంతాల్లో వీచే అవకాశం ఉందని తెలిపింది. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో బుధవారం చలి తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొంది. గురువారం బాంబ్ సైక్లోన్ ప్రభావం మరింత తీవ్రంగా ఉండదనుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!