తెలంగాణ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్కు మొదలైన కౌంట్డౌన్
- January 05, 2018
తెలంగాణ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్కు కౌంట్డౌన్ మొదలైంది. జనవరి 25 నుంచి TPL సందడి మొదలుకానుంది. ఎల్బీ స్టేడియంలో జరగనున్న టోర్నీలో 12 జట్లు పోటీ పడనున్నాయి. భారత జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకే TPL ప్రారంభించామని లీగ్ ఛైర్మన్ మన్నె గోవర్థన్రెడ్డి చెప్పారు. తొలి సీజన్లో పలువురు యువ క్రికెటర్ల ప్రతిభను గుర్తించామని, ఈ సీజన్లోనూ ఎంతో టాలెంట్ వెలుగులోకి వస్తుందన్నారు. హైదరాబాద్ రంజీ జట్టుతో పాటు భారత జాతీయ జట్టుకు తెలంగాణ నుంచి ఆటగాళ్ళకు అవకాశం కల్పించడమే టిపిఎల్ లక్ష్యమని చెప్పారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







