సిరియాలో 17 ప్రాణాలు బలిగొన్నవైమానిక దాడులు
- January 07, 2018
సిరియా తూర్పు ప్రాంతంలోని ఘౌటా నగరంపై సిరియా వైమానిక దళం నిర్వహించిన దాడుల్లో కనీసం 17 మంది పౌరులు మరణించారని లండన్కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. సిరియా యుద్ధ విమానాలు హమ్మురియా ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో 12 మంది, అర్బిన్ నగరంలో ముగ్గురు, మెడియారా ప్రాంతంలో జరిపిన దాడుల్లో ఇద్దరు మరణించారని ఈ సంస్థ ఒక ప్రకటనలో వివరించింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







