ప్రవాసియ ఉద్యోగులు తొలగించడంపై ఆగ్రహం
- January 08, 2018
కువైట్ : వివిధ విభాగాలలో పనిచేస్తున్న పలువురు ప్రవాసియ ఉద్యోగులను వికలాంగుల వ్యవహారాల పబ్లిక్ అథారిటీ సోమవారం రద్దు చేసింది. అకౌంటెంట్లు వంటి ఉద్యోగాలలో అర్హత కల్గిన స్థానిక ఉద్యోగార్ధులతో భర్తీ చేయనున్నట్లు తెలియచేస్తూ, అయితే కొన్ని ఉద్యోగాలకు మాత్రమే మినహాయింపులు చేసినట్లు పేర్కొన్నారు స్థానిక కువైట్ పౌరులతో కొత్త ఖాళీలు పూరించడానికి అధికారం జి ఎస్ సి కు ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







