ప్రవాసియ ఉద్యోగులు తొలగించడంపై ఆగ్రహం
- January 08, 2018
కువైట్ : వివిధ విభాగాలలో పనిచేస్తున్న పలువురు ప్రవాసియ ఉద్యోగులను వికలాంగుల వ్యవహారాల పబ్లిక్ అథారిటీ సోమవారం రద్దు చేసింది. అకౌంటెంట్లు వంటి ఉద్యోగాలలో అర్హత కల్గిన స్థానిక ఉద్యోగార్ధులతో భర్తీ చేయనున్నట్లు తెలియచేస్తూ, అయితే కొన్ని ఉద్యోగాలకు మాత్రమే మినహాయింపులు చేసినట్లు పేర్కొన్నారు స్థానిక కువైట్ పౌరులతో కొత్త ఖాళీలు పూరించడానికి అధికారం జి ఎస్ సి కు ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







