ప్రవాసియ ఉద్యోగులు తొలగించడంపై ఆగ్రహం
- January 08, 2018
కువైట్ : వివిధ విభాగాలలో పనిచేస్తున్న పలువురు ప్రవాసియ ఉద్యోగులను వికలాంగుల వ్యవహారాల పబ్లిక్ అథారిటీ సోమవారం రద్దు చేసింది. అకౌంటెంట్లు వంటి ఉద్యోగాలలో అర్హత కల్గిన స్థానిక ఉద్యోగార్ధులతో భర్తీ చేయనున్నట్లు తెలియచేస్తూ, అయితే కొన్ని ఉద్యోగాలకు మాత్రమే మినహాయింపులు చేసినట్లు పేర్కొన్నారు స్థానిక కువైట్ పౌరులతో కొత్త ఖాళీలు పూరించడానికి అధికారం జి ఎస్ సి కు ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!