'యాద్ ఆ రాహి హై' విత్ అమిత్ కుమార్.!
- January 08, 2018
కువైట్ : ప్రముఖ హిందీ సినీ నేపధ్య గాయకుడు, నటుడు , సంగీత దర్శకుడు కిషోర్ కుమార్ తనయుడు ఫిలింఫేర్ అవార్డు గ్రహీత అమిత్ కుమార్ మరియు బెంగాలీ గాయని మరియు నటి రుమా గుహ థాకుర్తా కలిసి "యాద్ ఆ రాహి హై" అనే సంగీత విభావరి లైవ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. వచ్చేనెల ఫిబ్రవరి 2 వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 :30 గంటలకు కువైట్ లో అనేక విజయవంతమైన ప్రోగ్రాంలు నిర్వహించిన ఇండియన్ కల్చరల్ సొసైటీ పయనీర్ అఫ్ క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో జరగనున్న ఈ సంగీత విభావరి ప్రేక్షకులను అలరించనుంది. బాలీవుడ్ బ్యాండ్ సర్గమ్ స్టార్స్ , సహ గాయకుడు సైరా ఖాన్ మరియు కడుపుబ్బనవ్వించే హాస్యనటుడు రాజీవ్ మల్హోత్రాలు పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!