బహ్రెయిన్లో పెట్రోల్ ధరల పెంపు
- January 08, 2018
మనామా: బహ్రెయిన్లో పెట్రోల్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జయ్యిద్ (91 ఆక్టేన్) 140 ఫిల్స్కి విక్రయించనున్నారు. ఈ ధర గతంలో 125 ఫిల్స్గా ఉండేది. ముంతాజ్ (ఆక్టేన్ 95) గతంలో 160 ఫిల్స్ కాగా, ఇప్పుడది 200 ఫిల్స్కి చేరుకుంది. సిస్టమ్స్ అప్డేట్ నేపథ్యంలో బహ్రెయిన్ కింగ్డమ్లోని పలు ప్యూయల్ పంప్స్ కార్యకలాపాల్ని తాత్కాలికంగా ఆపాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ (బాస్కో) నుంచి సమాచారం అందుతోంది. అయితే సంస్థ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. గత రెండేళ్ళలో గ్యాసోలైన్ ధరలు పెంచడం ఇది రెండో సారి. 2016 జనవరి 11న ముంతాజ్ ధరల్ని 60 ఫిల్స్ పెంచితే, జాయెద్ 50 పిల్స్ పెంచారు. కాస్ట్ కటింగ్ ప్రొసిడ్యూర్స్లో భాగంగా సబ్సిడీస్ని
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







