బహ్రెయిన్‌లో పెట్రోల్‌ ధరల పెంపు

- January 08, 2018 , by Maagulf
బహ్రెయిన్‌లో పెట్రోల్‌ ధరల పెంపు

మనామా: బహ్రెయిన్‌లో పెట్రోల్‌ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జయ్యిద్‌ (91 ఆక్టేన్‌) 140 ఫిల్స్‌కి విక్రయించనున్నారు. ఈ ధర గతంలో 125 ఫిల్స్‌గా ఉండేది. ముంతాజ్‌ (ఆక్టేన్‌ 95) గతంలో 160 ఫిల్స్‌ కాగా, ఇప్పుడది 200 ఫిల్స్‌కి చేరుకుంది. సిస్టమ్స్‌ అప్‌డేట్‌ నేపథ్యంలో బహ్రెయిన్‌ కింగ్‌డమ్‌లోని పలు ప్యూయల్‌ పంప్స్‌ కార్యకలాపాల్ని తాత్కాలికంగా ఆపాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు బహ్రెయిన్‌ పెట్రోలియం కంపెనీ (బాస్కో) నుంచి సమాచారం అందుతోంది. అయితే సంస్థ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. గత రెండేళ్ళలో గ్యాసోలైన్‌ ధరలు పెంచడం ఇది రెండో సారి. 2016 జనవరి 11న ముంతాజ్‌ ధరల్ని 60 ఫిల్స్‌ పెంచితే, జాయెద్‌ 50 పిల్స్‌ పెంచారు. కాస్ట్‌ కటింగ్‌ ప్రొసిడ్యూర్స్‌లో భాగంగా సబ్సిడీస్‌ని

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com