బహ్రెయిన్లో పెట్రోల్ ధరల పెంపు
- January 08, 2018
మనామా: బహ్రెయిన్లో పెట్రోల్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జయ్యిద్ (91 ఆక్టేన్) 140 ఫిల్స్కి విక్రయించనున్నారు. ఈ ధర గతంలో 125 ఫిల్స్గా ఉండేది. ముంతాజ్ (ఆక్టేన్ 95) గతంలో 160 ఫిల్స్ కాగా, ఇప్పుడది 200 ఫిల్స్కి చేరుకుంది. సిస్టమ్స్ అప్డేట్ నేపథ్యంలో బహ్రెయిన్ కింగ్డమ్లోని పలు ప్యూయల్ పంప్స్ కార్యకలాపాల్ని తాత్కాలికంగా ఆపాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ (బాస్కో) నుంచి సమాచారం అందుతోంది. అయితే సంస్థ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. గత రెండేళ్ళలో గ్యాసోలైన్ ధరలు పెంచడం ఇది రెండో సారి. 2016 జనవరి 11న ముంతాజ్ ధరల్ని 60 ఫిల్స్ పెంచితే, జాయెద్ 50 పిల్స్ పెంచారు. కాస్ట్ కటింగ్ ప్రొసిడ్యూర్స్లో భాగంగా సబ్సిడీస్ని
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







