కేటీఆర్: హైదరాబాద్లో విదేశీ భవన్
- January 10, 2018
న్యూఢిల్లీ: హైదరాబాద్ నగరంలో విదేశీ భవన్కు త్వరలో స్థలం కేటాయిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అధ్యక్షతన జవహర్ భవన్లో భారత సంతతి పౌరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విదేశాల్లో ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై.. సుష్మాస్వరాజ్ అన్ని రాష్ట్రాల మంత్రులతో చర్చించారని తెలిపారు. ఒకసారి విదేశాల్లో చిక్కుకుని తిరిగి వచ్చి మళ్లీ వెళ్తే.. వారిని భారత్కు తీసుకొచ్చి పాస్పోర్ట్ రద్దు చేయాలని నిర్ణయించారని అన్నారు. తెలంగాణలో నకిలీ పాస్పోర్ట్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









