'ఎయిర్పోర్ట్లో వసతుల కల్పనకు కృషి'
- January 10, 2018
విజయవాడ: గన్నవరం ఎయిర్పోర్టులో ప్రయాణికులకు అవసరమైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఇన్ఛార్జి ఎయిర్పోర్టు డైరెక్టర్ రామాచారి అన్నారు. ఎయిర్పోర్టులో బుధవారం ఏర్పాటు చేసిన మసాజ్ సెంటర్లను ఆయన ప్రాంరభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రయాణికులకు అన్ని సదుపాయాలు ఏర్పా టు చేస్తున్నామన్నారు. ఎయిర్పోర్టు పరిధిలో రెండూ, బయట రెండూ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









