'ఎయిర్పోర్ట్లో వసతుల కల్పనకు కృషి'
- January 10, 2018
విజయవాడ: గన్నవరం ఎయిర్పోర్టులో ప్రయాణికులకు అవసరమైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఇన్ఛార్జి ఎయిర్పోర్టు డైరెక్టర్ రామాచారి అన్నారు. ఎయిర్పోర్టులో బుధవారం ఏర్పాటు చేసిన మసాజ్ సెంటర్లను ఆయన ప్రాంరభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రయాణికులకు అన్ని సదుపాయాలు ఏర్పా టు చేస్తున్నామన్నారు. ఎయిర్పోర్టు పరిధిలో రెండూ, బయట రెండూ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- కువైట్లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్







