భాగ్యనగరంలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- January 13, 2018
భాగ్యనగరంలో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. అనంతపురం నుంచి నగరానికి వచ్చి డ్రగ్స్ విక్రయిస్తున్న 8 మందిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. షాద్ నగర్లో నలుగురు, ఆరంఘర్లో నలుగురు పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి 20 లక్షల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు విద్యార్థులు ఉండగా .. గ్యాంగ్ లీడర్ దాసరి బాబుపై గతంలోనూ క్రిమినల్ కేసులు నమోదైనట్లు డిసిపి పద్మజ తెలిపారు. లిక్విడ్ రూపంలో ఉన్న డ్రగ్స్ను సోడియం, పోటాషియంతో కలిసి తయారు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







