సౌదీ అరేబియాలో ఫుట్బాల్ మ్యాచ్ ని చూసేందుకు స్టేడియంలో మహిళలు
- January 13, 2018
రియాద్: టీవీలలో చూడటం మినహా ఏనాడూ స్టేడియంలోనికి వెళ్ళి కూర్చొని చూడని సౌదీ అరేబియా మహిళలు తొలిసారిగా క్రీడా మైదానంలోకి అడుగుపెట్టి ఆటను నేరుగా తిలకించారు.సౌదీ రాజు సాల్మాన్ ఆదేశాల మేరకు వారు స్వేచ్ఛగా ప్రత్యక్షంగా ఫ్యూట్బాల్ మ్యాచ్ ని చూశారు. సౌదీ అరేబియాలో మహిళలు క్రీడా మైదానాల్లోకి ప్రవేశించకూడదనే నిబంధన ఉండేది. ఇటీవల ప్రభుత్వం ఆ నిషేధం ఎత్తివేయడంతో మొదటిసారిగా మహిళలు స్టేడియంకు వచ్చి ఆటను వీక్షించి ఆనందించారు. జెడ్డా నగరంలో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ కు ఒక చరిత్రాత్మకమైన రికార్డ్ నమోదైంది. గ త ఏడాది పలు విప్లవాత్మకమైన సౌదీ అరేబియాలో సంస్కరణలు జరిగాయి. మహిళలకు కార్లు డ్రైవింగ్ చేసే అవకాశాన్ని కల్పించారు. అంతేకాకుండా సినిమా హాళ్లలో సైతం మహిళలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







