నకిలీ ఫోన్లు చేసే భారతీయ వలసదారులకు దుబాయ్ హెచ్చరిక
- January 14, 2018
దుబాయ్: ' పాము తన పిల్లలను తానె తిన్నట్లుగా ..కొందరు భారతీయవలసదారులు తమ స్వదేశీయులనే మోసంకు గురిచేస్తున్నారు. ఒకరి అవసరం..అమాయకత్వం మరొకరికి ఆదాయ వనరు కాకూడదని దుబాయ్ రాయబార కార్యాలయం ఆ తరహా మోసగాళ్లకు దుబాయ్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. ఇమ్మిగ్రేషన్ కార్యకాలయం పేరిట దుబాయ్ నుంచి మోసపూరితమైన ఫోన్ కాల్ చేస్తూ కొంతమంది అమాయకుల నుంచి డబ్బులు నగదుని గుంజుకొంటున్నారని ఎంబసీ అధికారులు తెలిపారు. కొంతమంది భారతీయ వలసదారులు ఈ కుంభకోణానికి పాల్పడినట్లు రాయబార కార్యాలయ అధికారులు చెప్పారు. భారత ఎంబసీ కూడా ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని భారతీయ వలసదారులను తీవ్రంగా హెచ్చరించింది. అటువంటి మోసపూరిత విధానాలకు పాల్పడవద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే తమ వ్యక్తిగత వివరాలను సామాజిక మాధ్యమాలలో పోస్టు చేయొద్దని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన









