నకిలీ ఫోన్లు చేసే భారతీయ వలసదారులకు దుబాయ్ హెచ్చరిక
- January 14, 2018
దుబాయ్: ' పాము తన పిల్లలను తానె తిన్నట్లుగా ..కొందరు భారతీయవలసదారులు తమ స్వదేశీయులనే మోసంకు గురిచేస్తున్నారు. ఒకరి అవసరం..అమాయకత్వం మరొకరికి ఆదాయ వనరు కాకూడదని దుబాయ్ రాయబార కార్యాలయం ఆ తరహా మోసగాళ్లకు దుబాయ్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. ఇమ్మిగ్రేషన్ కార్యకాలయం పేరిట దుబాయ్ నుంచి మోసపూరితమైన ఫోన్ కాల్ చేస్తూ కొంతమంది అమాయకుల నుంచి డబ్బులు నగదుని గుంజుకొంటున్నారని ఎంబసీ అధికారులు తెలిపారు. కొంతమంది భారతీయ వలసదారులు ఈ కుంభకోణానికి పాల్పడినట్లు రాయబార కార్యాలయ అధికారులు చెప్పారు. భారత ఎంబసీ కూడా ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని భారతీయ వలసదారులను తీవ్రంగా హెచ్చరించింది. అటువంటి మోసపూరిత విధానాలకు పాల్పడవద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే తమ వ్యక్తిగత వివరాలను సామాజిక మాధ్యమాలలో పోస్టు చేయొద్దని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









