నకిలీ ఫోన్లు చేసే భారతీయ వలసదారులకు దుబాయ్ హెచ్చరిక
- January 14, 2018
దుబాయ్: ' పాము తన పిల్లలను తానె తిన్నట్లుగా ..కొందరు భారతీయవలసదారులు తమ స్వదేశీయులనే మోసంకు గురిచేస్తున్నారు. ఒకరి అవసరం..అమాయకత్వం మరొకరికి ఆదాయ వనరు కాకూడదని దుబాయ్ రాయబార కార్యాలయం ఆ తరహా మోసగాళ్లకు దుబాయ్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. ఇమ్మిగ్రేషన్ కార్యకాలయం పేరిట దుబాయ్ నుంచి మోసపూరితమైన ఫోన్ కాల్ చేస్తూ కొంతమంది అమాయకుల నుంచి డబ్బులు నగదుని గుంజుకొంటున్నారని ఎంబసీ అధికారులు తెలిపారు. కొంతమంది భారతీయ వలసదారులు ఈ కుంభకోణానికి పాల్పడినట్లు రాయబార కార్యాలయ అధికారులు చెప్పారు. భారత ఎంబసీ కూడా ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని భారతీయ వలసదారులను తీవ్రంగా హెచ్చరించింది. అటువంటి మోసపూరిత విధానాలకు పాల్పడవద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే తమ వ్యక్తిగత వివరాలను సామాజిక మాధ్యమాలలో పోస్టు చేయొద్దని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







