భారత మంత్రి కువైట్ సందర్శన : కార్మిక సమస్యలకు త్వరలో పరిష్కారం
- January 14, 2018
కువైట్ : కువైట్ లో భారతీయ కార్మికులు ఎదర్కొంటున్న చెల్లించని జీతాల సమస్య విషయమై భారత ప్రభుత్వం ఒక పరిష్కరం సూచిస్తుందని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి డాక్టర్ వి .కె. సింగ్ అన్నారు. గురువారం తన చర్చల్లో భాగంగా కువైట్ అధికారులతో ఈ విషయంపై చర్చలు జరిపినట్లు ఇండియన్ కమ్యూనిటీ ఎదుట ప్రసంగించారు. ఈ సంక్షోభానికి త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కువైట్ లో భారత నూతన రాయబారి కె.జీవా సాగర్, ఛార్జ్ ' డి 'అఫ్ఫైర్స్ అండ్ అప్పెలేట్ అథారిటీ రాజ్ గోపాల్ సింగ్, ఫస్ట్ సెక్రటరీ కెకె పహెల్, సెకండ్ సెక్రటరీ (లేబర్) సిబి సంయుక్త, ఇతర రాయబార కార్యాలయ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







