భారత మంత్రి కువైట్ సందర్శన : కార్మిక సమస్యలకు త్వరలో పరిష్కారం
- January 14, 2018
కువైట్ : కువైట్ లో భారతీయ కార్మికులు ఎదర్కొంటున్న చెల్లించని జీతాల సమస్య విషయమై భారత ప్రభుత్వం ఒక పరిష్కరం సూచిస్తుందని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి డాక్టర్ వి .కె. సింగ్ అన్నారు. గురువారం తన చర్చల్లో భాగంగా కువైట్ అధికారులతో ఈ విషయంపై చర్చలు జరిపినట్లు ఇండియన్ కమ్యూనిటీ ఎదుట ప్రసంగించారు. ఈ సంక్షోభానికి త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కువైట్ లో భారత నూతన రాయబారి కె.జీవా సాగర్, ఛార్జ్ ' డి 'అఫ్ఫైర్స్ అండ్ అప్పెలేట్ అథారిటీ రాజ్ గోపాల్ సింగ్, ఫస్ట్ సెక్రటరీ కెకె పహెల్, సెకండ్ సెక్రటరీ (లేబర్) సిబి సంయుక్త, ఇతర రాయబార కార్యాలయ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









