భారత మంత్రి కువైట్ సందర్శన : కార్మిక సమస్యలకు త్వరలో పరిష్కారం
- January 14, 2018
కువైట్ : కువైట్ లో భారతీయ కార్మికులు ఎదర్కొంటున్న చెల్లించని జీతాల సమస్య విషయమై భారత ప్రభుత్వం ఒక పరిష్కరం సూచిస్తుందని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి డాక్టర్ వి .కె. సింగ్ అన్నారు. గురువారం తన చర్చల్లో భాగంగా కువైట్ అధికారులతో ఈ విషయంపై చర్చలు జరిపినట్లు ఇండియన్ కమ్యూనిటీ ఎదుట ప్రసంగించారు. ఈ సంక్షోభానికి త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కువైట్ లో భారత నూతన రాయబారి కె.జీవా సాగర్, ఛార్జ్ ' డి 'అఫ్ఫైర్స్ అండ్ అప్పెలేట్ అథారిటీ రాజ్ గోపాల్ సింగ్, ఫస్ట్ సెక్రటరీ కెకె పహెల్, సెకండ్ సెక్రటరీ (లేబర్) సిబి సంయుక్త, ఇతర రాయబార కార్యాలయ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









