భారత మంత్రి కువైట్ సందర్శన : కార్మిక సమస్యలకు త్వరలో పరిష్కారం
- January 14, 2018
కువైట్ : కువైట్ లో భారతీయ కార్మికులు ఎదర్కొంటున్న చెల్లించని జీతాల సమస్య విషయమై భారత ప్రభుత్వం ఒక పరిష్కరం సూచిస్తుందని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి డాక్టర్ వి .కె. సింగ్ అన్నారు. గురువారం తన చర్చల్లో భాగంగా కువైట్ అధికారులతో ఈ విషయంపై చర్చలు జరిపినట్లు ఇండియన్ కమ్యూనిటీ ఎదుట ప్రసంగించారు. ఈ సంక్షోభానికి త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కువైట్ లో భారత నూతన రాయబారి కె.జీవా సాగర్, ఛార్జ్ ' డి 'అఫ్ఫైర్స్ అండ్ అప్పెలేట్ అథారిటీ రాజ్ గోపాల్ సింగ్, ఫస్ట్ సెక్రటరీ కెకె పహెల్, సెకండ్ సెక్రటరీ (లేబర్) సిబి సంయుక్త, ఇతర రాయబార కార్యాలయ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







