ప్రవాస భారతీయుడు గుండెపోటుతో మృతి
- January 17, 2018_1516198540.jpg)
కువైట్:ప్రవాసియ భారతీయుడు మహారాష్ట్ర పూణే కు చెందిన కృష్ణ మూర్తి మాణిక్యం ఈ నెల 14 వ తేదీ గురువారం తీవ్రమైన గుండెపోటు కారణంగా మరణించారు.ఆయనకు 67 సంవత్సరాల వయస్సు కాగా గత 42 సంవత్సరాలుగా కువైట్ ఆయిల్ కంపెనీ (కె.ఓ.ఒ.) లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేశారు. ఆయన ప్రస్తుతం అతను మెస్సర్స్ గల్ఫ్ స్పిక్ జనరల్ ట్రేడింగ్ మరియు కాంట్రాక్టింగ్ కో. డబ్ల్యూ.ఎల్.ఎల్.లో మరో ఉద్యోగం చేస్తున్నారు. తన భార్య శ్రీమతి విజయ కృష్ణమూర్తి మాణిక్యంని వంటరిగా వదిలి తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. కృష్ణమూర్తి మాణిక్యంకు ఒక కుమారుడు రాకేశ్ కృష్ణమూూర్తి మరియు ఇద్దరు కుమార్తెలు శ్రీమతి రోహిణి , రాజేశ్వరలు ఉన్నారు. దివంగత కృష్ణమూర్తి మాణిక్యంకు అంత్యక్రియలు..ఖర్మకాండలకు సంబంధించిన వివరాలకు ఆయన బంధువులు కువైట్ లోని శ్రీ రాజన్, 66246801 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించగలరు.
తాజా వార్తలు
- ఇరాన్ పోర్టులో భారీ పేలుడు.. 400 మందికి పైగా గాయాలు
- TGSRTC : త్వరలో హైదరాబాద్ కి 150 ఎలక్ట్రిక్ బస్సులు
- అబుదాబిలో అపార్ట్మెంట్ నుండి పడి యువకుడు మృతి..!!
- 17.6 కిలోల మెథాంఫేటమిన్ రవాణాను అడ్డుకున్న జాక్టా..!!
- కువైట్ లో అక్రమ క్రిప్టోకరెన్సీ మైనింగ్ కార్యకలాపాలపై ప్రచారం..!!
- దహిరాలో థర్డ్ స్కౌట్ క్యాంప్ అల్ ప్రారంభం..!!
- అల్ డైర్ సముద్ర తీరప్రాంతానికి ఫిషింగ్, సిట్టింగ్ ప్లాట్ఫామ్..!!
- ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం.. మే 24న అమీర్ కప్ ఫైనల్కు ఆతిథ్యం..!!
- అమెరికాలో విదేశీ విద్యార్థులు హ్యాపీ
- విశాఖలో తలసేమియా బాధితుల కోసం మే 8న భరోసా కల్పిద్దాం-నారా భువనేశ్వరి