ప్రవాస భారతీయుడు గుండెపోటుతో మృతి
- January 17, 2018
కువైట్:ప్రవాసియ భారతీయుడు మహారాష్ట్ర పూణే కు చెందిన కృష్ణ మూర్తి మాణిక్యం ఈ నెల 14 వ తేదీ గురువారం తీవ్రమైన గుండెపోటు కారణంగా మరణించారు.ఆయనకు 67 సంవత్సరాల వయస్సు కాగా గత 42 సంవత్సరాలుగా కువైట్ ఆయిల్ కంపెనీ (కె.ఓ.ఒ.) లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేశారు. ఆయన ప్రస్తుతం అతను మెస్సర్స్ గల్ఫ్ స్పిక్ జనరల్ ట్రేడింగ్ మరియు కాంట్రాక్టింగ్ కో. డబ్ల్యూ.ఎల్.ఎల్.లో మరో ఉద్యోగం చేస్తున్నారు. తన భార్య శ్రీమతి విజయ కృష్ణమూర్తి మాణిక్యంని వంటరిగా వదిలి తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. కృష్ణమూర్తి మాణిక్యంకు ఒక కుమారుడు రాకేశ్ కృష్ణమూూర్తి మరియు ఇద్దరు కుమార్తెలు శ్రీమతి రోహిణి , రాజేశ్వరలు ఉన్నారు. దివంగత కృష్ణమూర్తి మాణిక్యంకు అంత్యక్రియలు..ఖర్మకాండలకు సంబంధించిన వివరాలకు ఆయన బంధువులు కువైట్ లోని శ్రీ రాజన్, 66246801 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించగలరు.
తాజా వార్తలు
- మల్కాజ్గిరి కమిషనర్ట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- ప్రభుత్వ సేవల కోసం ఆన్లైన్లో మరో యాప్: సీఎం చంద్రబాబు
- ETCA ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
- నేరగాళ్ల పై ఉక్కుపాదం మోపుతామన్న డీజీపీ సీవీ ఆనంద్
- అజ్మాన్లో తుంబే ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్కు శంకుస్థాపన..వైద్య పరిశోధనలకు కొత్త దిశ
- FTPC ఇండియా మేకోవర్ కమిటీ చైర్మన్గా బొలిశెట్టి ప్రణవి నియామకం
- 2026 ఫిఫా వరల్డ్కప్ కౌంట్డౌన్ వేడుకలకు శ్రీకారం..
- దుబాయ్లో బస్సు ప్రమాదం..ఇంకా ముగ్గురి పరిస్థితి విషమం..!!
- కువైట్లో 8 రోజుల్లో 1,308 యాక్సిడెంట్లు..!!
- జెడ్డాలో 20 టన్నుల పాడైన ఆహారం ధ్వంసం..!!









