గొడవల చేసేవారే కాక బిక్షాటన చేసే ప్రవాసీయులకు తప్పదు దేశ బహిష్కరణ
- January 17, 2018కువైట్:వివాదాల్లో చిక్కుకొనే ప్రవాసీయుల మాత్రమే కాకుండా దేశ భద్రత మరియు గౌరవ మర్యాదలకు భంగం కల్గించేవారిని సైతం దేశ బహిష్కరణ విధించదలిచినట్లు సహాయ కార్యదర్శి మేజర్ జనరల్ ఇబ్రహీం అల్-తారాహ్ బుధవారం పేర్కొన్నారు. దేశంలో వివిధ చోట్ల జరిగే సమావేశాలు, మార్కెట్లు , వాణిజ్య సముదాయాలు, మరియు ఇతర ప్రాంతాలలో యాచన చేస్తున్న పలువురు బిచ్చగాళ్ళను ' పట్టుకొనేందుకు' ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు అల్-తారాహ్ తెలిపారు.ఇప్పటివరకు అదుపులోనికి తీసుకొన్నవారి చిత్రాలను ఈ సందర్భంగా ఆయన చూపించారు, ఈ తరహా నేరం మరలా పునరావృతం కాకూడదని ఒక ప్రతిజ్ఞపై సంతకం చేయించనున్నట్లు వారు కనుక రెండవ సారి యాచించడం జరిగితే కువైట్ నుండి శాశ్వతంగా బహిష్కరించబడతారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..