గొడవల చేసేవారే కాక బిక్షాటన చేసే ప్రవాసీయులకు తప్పదు దేశ బహిష్కరణ
- January 17, 2018
కువైట్:వివాదాల్లో చిక్కుకొనే ప్రవాసీయుల మాత్రమే కాకుండా దేశ భద్రత మరియు గౌరవ మర్యాదలకు భంగం కల్గించేవారిని సైతం దేశ బహిష్కరణ విధించదలిచినట్లు సహాయ కార్యదర్శి మేజర్ జనరల్ ఇబ్రహీం అల్-తారాహ్ బుధవారం పేర్కొన్నారు. దేశంలో వివిధ చోట్ల జరిగే సమావేశాలు, మార్కెట్లు , వాణిజ్య సముదాయాలు, మరియు ఇతర ప్రాంతాలలో యాచన చేస్తున్న పలువురు బిచ్చగాళ్ళను ' పట్టుకొనేందుకు' ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు అల్-తారాహ్ తెలిపారు.ఇప్పటివరకు అదుపులోనికి తీసుకొన్నవారి చిత్రాలను ఈ సందర్భంగా ఆయన చూపించారు, ఈ తరహా నేరం మరలా పునరావృతం కాకూడదని ఒక ప్రతిజ్ఞపై సంతకం చేయించనున్నట్లు వారు కనుక రెండవ సారి యాచించడం జరిగితే కువైట్ నుండి శాశ్వతంగా బహిష్కరించబడతారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







