గొడవల చేసేవారే కాక బిక్షాటన చేసే ప్రవాసీయులకు తప్పదు దేశ బహిష్కరణ
- January 17, 2018
కువైట్:వివాదాల్లో చిక్కుకొనే ప్రవాసీయుల మాత్రమే కాకుండా దేశ భద్రత మరియు గౌరవ మర్యాదలకు భంగం కల్గించేవారిని సైతం దేశ బహిష్కరణ విధించదలిచినట్లు సహాయ కార్యదర్శి మేజర్ జనరల్ ఇబ్రహీం అల్-తారాహ్ బుధవారం పేర్కొన్నారు. దేశంలో వివిధ చోట్ల జరిగే సమావేశాలు, మార్కెట్లు , వాణిజ్య సముదాయాలు, మరియు ఇతర ప్రాంతాలలో యాచన చేస్తున్న పలువురు బిచ్చగాళ్ళను ' పట్టుకొనేందుకు' ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు అల్-తారాహ్ తెలిపారు.ఇప్పటివరకు అదుపులోనికి తీసుకొన్నవారి చిత్రాలను ఈ సందర్భంగా ఆయన చూపించారు, ఈ తరహా నేరం మరలా పునరావృతం కాకూడదని ఒక ప్రతిజ్ఞపై సంతకం చేయించనున్నట్లు వారు కనుక రెండవ సారి యాచించడం జరిగితే కువైట్ నుండి శాశ్వతంగా బహిష్కరించబడతారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దేశ వారసత్వ సంపద వెలకట్టలేని ఆస్తి: సీపీ సీవీ ఆనంద్
- జూలై 15 నుంచి యూట్యూబ్ కొత్త రూల్స్..
- Emirates signs MoU with Crypto.com for future integration of Crypto.com Pay as a payment option for customers
- యాపిల్ సీవోవోగా భారత సంతతి చెందిన సబిహ్ కాన్
- అమెరికాలో క్రికెట్ కప్ గెలిచిన టాలీవుడ్ స్టార్స్..
- గగన్యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో ముందగుడు
- దుబాయ్లో ఘనంగా జరిగిన వైఎస్సార్ జయంతి
- దుబాయ్ లో డెలివరీ బైక్ రైడర్లకు ఆర్టీఏ గుడ్ న్యూస్..!!
- సౌదీలో 21 నాన్ ప్రాఫిట్ సంస్థలు, 26 వెబ్సైట్లపై చర్యలకు ఆదేశాలు..!!
- సహెల్ యాప్లో గృహ కార్మికులకు ఎగ్జిట్ పర్మిట్.. కువైట్ క్లారిటీ..!!