గొడవల చేసేవారే కాక బిక్షాటన చేసే ప్రవాసీయులకు తప్పదు దేశ బహిష్కరణ
- January 17, 2018
కువైట్:వివాదాల్లో చిక్కుకొనే ప్రవాసీయుల మాత్రమే కాకుండా దేశ భద్రత మరియు గౌరవ మర్యాదలకు భంగం కల్గించేవారిని సైతం దేశ బహిష్కరణ విధించదలిచినట్లు సహాయ కార్యదర్శి మేజర్ జనరల్ ఇబ్రహీం అల్-తారాహ్ బుధవారం పేర్కొన్నారు. దేశంలో వివిధ చోట్ల జరిగే సమావేశాలు, మార్కెట్లు , వాణిజ్య సముదాయాలు, మరియు ఇతర ప్రాంతాలలో యాచన చేస్తున్న పలువురు బిచ్చగాళ్ళను ' పట్టుకొనేందుకు' ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు అల్-తారాహ్ తెలిపారు.ఇప్పటివరకు అదుపులోనికి తీసుకొన్నవారి చిత్రాలను ఈ సందర్భంగా ఆయన చూపించారు, ఈ తరహా నేరం మరలా పునరావృతం కాకూడదని ఒక ప్రతిజ్ఞపై సంతకం చేయించనున్నట్లు వారు కనుక రెండవ సారి యాచించడం జరిగితే కువైట్ నుండి శాశ్వతంగా బహిష్కరించబడతారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!