వీకెండ్ వెదర్: యూఏఈలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
- January 17, 2018
ఈ వారంతంలో యూఏఈలో ఉష్ణోగ్రతలు కొంత మేర పెరిగే అవకాశం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. ఈ రోజు ఉదయం అత్యల్పంగా జబెల్ జైస్ మౌంటెయిన్స్ వద్ద 4.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ వారంతంలో ఈ ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. లైట్ నుంచి మోడరేట్ తరహాలో గాలులు దేశవ్యాప్తంగా వీయనున్నాయి. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ ఎక్కువగా నమోదు కానుంది. ఉదయం వేళల్లో ఫాగ్ / మిస్ట్ ఫార్మేషన్ని చూడవచ్చు. కోస్టల్ ఏరియాస్లో ఉష్ణోగ్రతలు 19 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు కానుండగా, అంతర్గత ప్రాంతాల్లో 21 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







