వీకెండ్ వెదర్: యూఏఈలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
- January 17, 2018
ఈ వారంతంలో యూఏఈలో ఉష్ణోగ్రతలు కొంత మేర పెరిగే అవకాశం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. ఈ రోజు ఉదయం అత్యల్పంగా జబెల్ జైస్ మౌంటెయిన్స్ వద్ద 4.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ వారంతంలో ఈ ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. లైట్ నుంచి మోడరేట్ తరహాలో గాలులు దేశవ్యాప్తంగా వీయనున్నాయి. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ ఎక్కువగా నమోదు కానుంది. ఉదయం వేళల్లో ఫాగ్ / మిస్ట్ ఫార్మేషన్ని చూడవచ్చు. కోస్టల్ ఏరియాస్లో ఉష్ణోగ్రతలు 19 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు కానుండగా, అంతర్గత ప్రాంతాల్లో 21 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి









