వీకెండ్ వెదర్: యూఏఈలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
- January 17, 2018
ఈ వారంతంలో యూఏఈలో ఉష్ణోగ్రతలు కొంత మేర పెరిగే అవకాశం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. ఈ రోజు ఉదయం అత్యల్పంగా జబెల్ జైస్ మౌంటెయిన్స్ వద్ద 4.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ వారంతంలో ఈ ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. లైట్ నుంచి మోడరేట్ తరహాలో గాలులు దేశవ్యాప్తంగా వీయనున్నాయి. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ ఎక్కువగా నమోదు కానుంది. ఉదయం వేళల్లో ఫాగ్ / మిస్ట్ ఫార్మేషన్ని చూడవచ్చు. కోస్టల్ ఏరియాస్లో ఉష్ణోగ్రతలు 19 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు కానుండగా, అంతర్గత ప్రాంతాల్లో 21 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







