వీకెండ్ వెదర్: యూఏఈలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
- January 17, 2018
ఈ వారంతంలో యూఏఈలో ఉష్ణోగ్రతలు కొంత మేర పెరిగే అవకాశం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. ఈ రోజు ఉదయం అత్యల్పంగా జబెల్ జైస్ మౌంటెయిన్స్ వద్ద 4.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ వారంతంలో ఈ ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. లైట్ నుంచి మోడరేట్ తరహాలో గాలులు దేశవ్యాప్తంగా వీయనున్నాయి. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ ఎక్కువగా నమోదు కానుంది. ఉదయం వేళల్లో ఫాగ్ / మిస్ట్ ఫార్మేషన్ని చూడవచ్చు. కోస్టల్ ఏరియాస్లో ఉష్ణోగ్రతలు 19 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు కానుండగా, అంతర్గత ప్రాంతాల్లో 21 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







