హౌతి కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ని ద్వంసం చేసిన యూఏఈ
- January 17, 2018
ఇరాన్ మద్దతిస్తోన్న హౌతీ మిలిటెంట్స్కి చెందిన కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ని యెమెన్లోని హైస్ డిస్ట్రిక్ట్లో యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ధ్వంసం చేశాయి. సౌదీ నాయకత్వంలోని అరబ్ కూటమి తరఫున యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ సైనిక చర్యలో సత్తా చాటింది. పెద్దయెత్తున ఆయుధాల్ని, అలాగే మందుగుండు సామాగ్రిని ఈ ప్రాంతంలో హౌతీ మిలిటెంట్లు స్టోర్ చేస్తుంటారు. ఈ ప్రాంతంపై యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సమర్థవంతంగా దాడులు నిర్వహించడంతో హౌతీ మిలిటెంట్స్కి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. యూఏఈ ఫైటర్ జెట్స్, హౌతీ మిలీషియాకి చెందిన వాహనాలపైనా దాడులు నిర్వహించాయి.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









