హౌతి కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ని ద్వంసం చేసిన యూఏఈ
- January 17, 2018
ఇరాన్ మద్దతిస్తోన్న హౌతీ మిలిటెంట్స్కి చెందిన కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ని యెమెన్లోని హైస్ డిస్ట్రిక్ట్లో యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ధ్వంసం చేశాయి. సౌదీ నాయకత్వంలోని అరబ్ కూటమి తరఫున యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ సైనిక చర్యలో సత్తా చాటింది. పెద్దయెత్తున ఆయుధాల్ని, అలాగే మందుగుండు సామాగ్రిని ఈ ప్రాంతంలో హౌతీ మిలిటెంట్లు స్టోర్ చేస్తుంటారు. ఈ ప్రాంతంపై యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సమర్థవంతంగా దాడులు నిర్వహించడంతో హౌతీ మిలిటెంట్స్కి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. యూఏఈ ఫైటర్ జెట్స్, హౌతీ మిలీషియాకి చెందిన వాహనాలపైనా దాడులు నిర్వహించాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







