ఒమన్ కోస్ట్లో భూకంపం
- January 19, 2018
మస్కట్: ఒమన్ తీరంలో భూకంపం నమోదయ్యింది. రిక్టర్ స్కేల్పై ఈ తీవ్రత 4.5గా ఉందని అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం, సలాలా సౌత్ నుంచి 290 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. సుల్తాన్ కుబూస్ యూనివర్సిటీ ఎర్త్క్వేక్ మానిటరింగ్ సెంటర్ ఈ మేరకు వివరాల్ని వెల్లడించింది. ఒమన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.37 నిమిషాల సమయంలో ఈ భూకంపం సంభవించింది. గత నెలలో, అంటే డిసెంబర్ 19న దుక్మ్ ప్రాంతానికి 320 కిలోమీటర్ల దూరంలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







