ఒమన్ కోస్ట్లో భూకంపం
- January 19, 2018
మస్కట్: ఒమన్ తీరంలో భూకంపం నమోదయ్యింది. రిక్టర్ స్కేల్పై ఈ తీవ్రత 4.5గా ఉందని అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం, సలాలా సౌత్ నుంచి 290 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. సుల్తాన్ కుబూస్ యూనివర్సిటీ ఎర్త్క్వేక్ మానిటరింగ్ సెంటర్ ఈ మేరకు వివరాల్ని వెల్లడించింది. ఒమన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.37 నిమిషాల సమయంలో ఈ భూకంపం సంభవించింది. గత నెలలో, అంటే డిసెంబర్ 19న దుక్మ్ ప్రాంతానికి 320 కిలోమీటర్ల దూరంలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.
తాజా వార్తలు
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్









