ఒమన్ కోస్ట్లో భూకంపం
- January 19, 2018
మస్కట్: ఒమన్ తీరంలో భూకంపం నమోదయ్యింది. రిక్టర్ స్కేల్పై ఈ తీవ్రత 4.5గా ఉందని అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం, సలాలా సౌత్ నుంచి 290 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. సుల్తాన్ కుబూస్ యూనివర్సిటీ ఎర్త్క్వేక్ మానిటరింగ్ సెంటర్ ఈ మేరకు వివరాల్ని వెల్లడించింది. ఒమన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.37 నిమిషాల సమయంలో ఈ భూకంపం సంభవించింది. గత నెలలో, అంటే డిసెంబర్ 19న దుక్మ్ ప్రాంతానికి 320 కిలోమీటర్ల దూరంలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి