నివాస చట్ట ఉల్లంఘనదారులకు క్షమాబిక్ష ప్రకటించిన కువైట్
- January 23, 2018కువైట్: నివాస చట్ట ఉల్లంఘనదారులకు క్షమాబిక్ష కువైట్ల మంత్రిత్వశాఖ మంగళవారం ప్రకటించింది, దేశంలో అక్రమంగా నివసించేవారు ఎటువంటి జరిమానా చెల్లించకుండానే చట్టబద్ధంగా దేశం నుండి విడిచివెళ్లేందుకు ఈ అవకాశాన్ని మంజూరు చేసింది. ఈ క్షమాబిక్ష కాలం జనవరి 29 నుండి మొదలై ఫిబ్రవరి 22, 2018 వరకు ఉంటుంది. అయితే, ఏవైనా కేసులలో ప్రమేయం, ప్రయాణ నిషేధం ఉన్న ప్రవాసీయులకు ఈ దయాకాలం (అమ్నెస్టీ) నుండి మినహాయించబడ్డారు.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత