నివాస చట్ట ఉల్లంఘనదారులకు క్షమాబిక్ష ప్రకటించిన కువైట్
- January 23, 2018
కువైట్: నివాస చట్ట ఉల్లంఘనదారులకు క్షమాబిక్ష కువైట్ల మంత్రిత్వశాఖ మంగళవారం ప్రకటించింది, దేశంలో అక్రమంగా నివసించేవారు ఎటువంటి జరిమానా చెల్లించకుండానే చట్టబద్ధంగా దేశం నుండి విడిచివెళ్లేందుకు ఈ అవకాశాన్ని మంజూరు చేసింది. ఈ క్షమాబిక్ష కాలం జనవరి 29 నుండి మొదలై ఫిబ్రవరి 22, 2018 వరకు ఉంటుంది. అయితే, ఏవైనా కేసులలో ప్రమేయం, ప్రయాణ నిషేధం ఉన్న ప్రవాసీయులకు ఈ దయాకాలం (అమ్నెస్టీ) నుండి మినహాయించబడ్డారు.
తాజా వార్తలు
- యూత్ సెంటర్.. సుల్తాన్ సుల్తాన్ రాయల్ డిక్రీ..!!
- అబుదాబి బిగ్ టికెట్: ఇండియా, బంగ్లాదేశ్ నుంచి నలుగురు విజేతలు..!!
- సహజ వనరుల రక్షణకు అమీర్ పిలుపు..!!
- సౌదీయేతర వ్యక్తిని నియమించుకుంటే SR10,000 జరిమానా..!!
- ‘బెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్’ బస్ టూర్కు సర్వం సిద్ధం..!!
- 7 రోజుల్లో 27వేల ఉల్లంఘనలు..1,770 ప్రమాదాలు నమోదు ..!!
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!









