స్వాధీనం చేసుకున్న వాహనాలను ఫిబ్రవరి 7 వ తేదీన వేలం
- January 25, 2018
కువైట్ : నెలల తరబడి వదిలివేయబడిన వాహనాలను...మోటార్ సైకిళ్లను అధికారులు వచ్చే నెలలో ఒక దారి చేయబోతున్నారు. అహ్మది గవర్నరేట్ విభాగంలో వేలం ద్వారా వాహనాలు మరియు మోటార్ సైకిళ్ళు వాహనాలను విక్రయించనున్నారు. యజమానుల పేర్లు మరియు లైసెన్స్ ప్లేట్ల నుంబర్లు స్థానిక వార్తాపత్రికలలో ప్రచురించబడ్డాయి. ఎవరైనా యజమానులు తమ వాహనం పట్ల ఆసక్తి ఉంటే వాహనాల విక్రయ కమిటీ వద్దకు వెళ్ళమని అధికారులు సూచించారు.. వేలం బుధవారం, ఫిబ్రవరి 7, 2018 న ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు వాహనాలను తనిఖీ చేయడానికి స్వాధీనం చేసుకొన్న వాహనాలు ఉన్న గ్యారేజీకి వెళ్ళాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







