స్వాధీనం చేసుకున్న వాహనాలను ఫిబ్రవరి 7 వ తేదీన వేలం
- January 25, 2018
కువైట్ : నెలల తరబడి వదిలివేయబడిన వాహనాలను...మోటార్ సైకిళ్లను అధికారులు వచ్చే నెలలో ఒక దారి చేయబోతున్నారు. అహ్మది గవర్నరేట్ విభాగంలో వేలం ద్వారా వాహనాలు మరియు మోటార్ సైకిళ్ళు వాహనాలను విక్రయించనున్నారు. యజమానుల పేర్లు మరియు లైసెన్స్ ప్లేట్ల నుంబర్లు స్థానిక వార్తాపత్రికలలో ప్రచురించబడ్డాయి. ఎవరైనా యజమానులు తమ వాహనం పట్ల ఆసక్తి ఉంటే వాహనాల విక్రయ కమిటీ వద్దకు వెళ్ళమని అధికారులు సూచించారు.. వేలం బుధవారం, ఫిబ్రవరి 7, 2018 న ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు వాహనాలను తనిఖీ చేయడానికి స్వాధీనం చేసుకొన్న వాహనాలు ఉన్న గ్యారేజీకి వెళ్ళాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ







