దుబాయిలో అగ్నిప్రమాదం - మార్గంలో చిక్కుకుపోయిన వందలాది ప్రయాణీకులు
- November 23, 2015
దుబాయి లోని మురక్కాబాత్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం 5. 30 కు సంభవించిన పెద్ద అగ్నిప్రమాదం వలన, అక్కడి గ్రీన్ లైన్ ను మూసివేయడంతో వందలాది మంది ప్రయాణీకులు ఆ మార్గంలో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఒక పాత నివాస భవనాన్ని మంటలు చుట్టుముట్టిన సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసువారు భవనాన్ని ఖాళీ చేయించి, భద్రతా వలయాన్ని ఏర్పరచారు. ప్రాణ నష్టం ఏమి సంభవిoచకపోయినప్పటికీ, 48 ఫ్లాట్ లు పరశురామ ప్రీతి అయిపోవడం వలన, వారికీ నిలువనీడ లేకుండా పోయిందని వారు తెలిపారు. మురక్కాబాత్ పొలిసు ఠానా ఎదురుగా గల సలాహుద్దీన్ రోడ్డు రెండువైపులా మూసివేయడంతో, వందలాది మంది ప్రయాణీకులు ఇరుక్కుపోయి, ఇబ్బంది పడ్డారు. సంఘటనకు కారణాలు తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







