'మార్తాండ వర్మ' షురూ
- January 29, 2018
హీరో దగ్గుబాటి రానా ఓ బయోపిక్ కు సైన్ చేశాడు. 'మహారాజ మార్తాండ వర్మ'గా ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ట్రావెన్కోర్ రాజు మార్తాండ వర్మ జీవిత కథ ఆధారంగా తీయనున్న చిత్రంలో టైటిల్ పాత్రను పోషించనున్నాడు. 1729-1758 వరకూ ట్రావెన్కోర్ను పాలించిన రాజుగా రానా కన్పించనున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కె.మధు మాట్లాడుతూ. తిరువనంతపురం ఆలయంలో ఇంతకుముందు నేను రానా కలిసాం. ఈచిత్రం చేయాలనే ఆలోచన ఆరోజే మొదలైంది. అందుకని ఈచిత్రాన్ని ఇక్కడే తొలుత మొదలు పెట్టాం" అని తెలిపారు.
ఇదీలావుంటే.. రానా '1945' చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సత్య శివ తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళంలో ఈ చిత్రం విడుదల కాబోతోంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







