లష్కరే తాయిబాపై ఛార్జీషీట్ దాఖలు
- January 29, 2018
శ్రీనగర్: 2017 జులైలో అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 8మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో జమ్మూకశ్మీర్ పోలీసులు లష్కరే తాయిబా (పాక్ ఉగ్రవాద సంస్థ) తోపాటు దాడి కుట్రకు పాల్పడిన 11మందిపై చార్జీషీట్ దాఖలు చేశారు. ఆరు నెలల్లో ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపి..వివిధ సెక్షన్ల కింద 1600 పేజీలతో కూడిన చార్జీషీట్ దాఖలు చేశారు. చార్జీషీట్ నమోదైన వారిలో ఓ మైనర్ కూడా ఉన్నట్లు దక్షిణ కశ్మీర్ ఎస్పీ పాని తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







