లష్కరే తాయిబాపై ఛార్జీషీట్ దాఖలు
- January 29, 2018
శ్రీనగర్: 2017 జులైలో అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 8మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో జమ్మూకశ్మీర్ పోలీసులు లష్కరే తాయిబా (పాక్ ఉగ్రవాద సంస్థ) తోపాటు దాడి కుట్రకు పాల్పడిన 11మందిపై చార్జీషీట్ దాఖలు చేశారు. ఆరు నెలల్లో ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపి..వివిధ సెక్షన్ల కింద 1600 పేజీలతో కూడిన చార్జీషీట్ దాఖలు చేశారు. చార్జీషీట్ నమోదైన వారిలో ఓ మైనర్ కూడా ఉన్నట్లు దక్షిణ కశ్మీర్ ఎస్పీ పాని తెలిపారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







