లష్కరే తాయిబాపై ఛార్జీషీట్ దాఖలు
- January 29, 2018
శ్రీనగర్: 2017 జులైలో అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 8మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో జమ్మూకశ్మీర్ పోలీసులు లష్కరే తాయిబా (పాక్ ఉగ్రవాద సంస్థ) తోపాటు దాడి కుట్రకు పాల్పడిన 11మందిపై చార్జీషీట్ దాఖలు చేశారు. ఆరు నెలల్లో ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపి..వివిధ సెక్షన్ల కింద 1600 పేజీలతో కూడిన చార్జీషీట్ దాఖలు చేశారు. చార్జీషీట్ నమోదైన వారిలో ఓ మైనర్ కూడా ఉన్నట్లు దక్షిణ కశ్మీర్ ఎస్పీ పాని తెలిపారు.
తాజా వార్తలు
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!
- వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారి పై విరిగిపడ్డ కొండచరియలు..!!
- వారంలో 5,111 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









