వలసదారుల లైసెన్స్ రెండేళ్ళకోసారి రెన్యువల్ తప్పనిసరి
- January 29, 2018
మస్కట్: వలసదారులు ఇకపై తమ డ్రైవింగ్ లైసెన్స్ని రెండేళ్ళకోసారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. రాయల్ ఒమన్ పోలీసులు ఈ విషయంలో స్పష్టతనిచ్చారు. ఇప్పటిదాకా వలసదారుల లైసెన్స్ పదేళ్ళపాటు చెల్లుబాటయ్యేది. ఒక్కసారి లైసెన్స్ వస్తే, మళ్ళీ పదేళ్ళ తర్వాత ఆ లైసెన్స్ని రెన్యువల్ చేసుకోవాల్సి వచ్చేది. అయితే తాజాగా రాయల్ ఒమన్ పోలీసులు, ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి తీసుకున్న సరికొత్త చర్యల్లో భాగంగా ఈ కొత్త నిబంధనను తెరపైకి తెచ్చారు. ఈ నిర్ణయం మార్చి 1 నుంచి అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







