వలసదారుల లైసెన్స్ రెండేళ్ళకోసారి రెన్యువల్ తప్పనిసరి
- January 29, 2018
మస్కట్: వలసదారులు ఇకపై తమ డ్రైవింగ్ లైసెన్స్ని రెండేళ్ళకోసారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. రాయల్ ఒమన్ పోలీసులు ఈ విషయంలో స్పష్టతనిచ్చారు. ఇప్పటిదాకా వలసదారుల లైసెన్స్ పదేళ్ళపాటు చెల్లుబాటయ్యేది. ఒక్కసారి లైసెన్స్ వస్తే, మళ్ళీ పదేళ్ళ తర్వాత ఆ లైసెన్స్ని రెన్యువల్ చేసుకోవాల్సి వచ్చేది. అయితే తాజాగా రాయల్ ఒమన్ పోలీసులు, ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి తీసుకున్న సరికొత్త చర్యల్లో భాగంగా ఈ కొత్త నిబంధనను తెరపైకి తెచ్చారు. ఈ నిర్ణయం మార్చి 1 నుంచి అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!
- వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారి పై విరిగిపడ్డ కొండచరియలు..!!
- వారంలో 5,111 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్
- డ్రగ్ టెస్టింగ్ నిబంధనలు పాటించనందుకు దుబాయ్లో వ్యక్తికి జైలుశిక్ష..!!
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’









