వలసదారుల లైసెన్స్ రెండేళ్ళకోసారి రెన్యువల్ తప్పనిసరి
- January 29, 2018
మస్కట్: వలసదారులు ఇకపై తమ డ్రైవింగ్ లైసెన్స్ని రెండేళ్ళకోసారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. రాయల్ ఒమన్ పోలీసులు ఈ విషయంలో స్పష్టతనిచ్చారు. ఇప్పటిదాకా వలసదారుల లైసెన్స్ పదేళ్ళపాటు చెల్లుబాటయ్యేది. ఒక్కసారి లైసెన్స్ వస్తే, మళ్ళీ పదేళ్ళ తర్వాత ఆ లైసెన్స్ని రెన్యువల్ చేసుకోవాల్సి వచ్చేది. అయితే తాజాగా రాయల్ ఒమన్ పోలీసులు, ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి తీసుకున్న సరికొత్త చర్యల్లో భాగంగా ఈ కొత్త నిబంధనను తెరపైకి తెచ్చారు. ఈ నిర్ణయం మార్చి 1 నుంచి అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు