వలసదారుల లైసెన్స్ రెండేళ్ళకోసారి రెన్యువల్ తప్పనిసరి
- January 29, 2018
మస్కట్: వలసదారులు ఇకపై తమ డ్రైవింగ్ లైసెన్స్ని రెండేళ్ళకోసారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. రాయల్ ఒమన్ పోలీసులు ఈ విషయంలో స్పష్టతనిచ్చారు. ఇప్పటిదాకా వలసదారుల లైసెన్స్ పదేళ్ళపాటు చెల్లుబాటయ్యేది. ఒక్కసారి లైసెన్స్ వస్తే, మళ్ళీ పదేళ్ళ తర్వాత ఆ లైసెన్స్ని రెన్యువల్ చేసుకోవాల్సి వచ్చేది. అయితే తాజాగా రాయల్ ఒమన్ పోలీసులు, ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి తీసుకున్న సరికొత్త చర్యల్లో భాగంగా ఈ కొత్త నిబంధనను తెరపైకి తెచ్చారు. ఈ నిర్ణయం మార్చి 1 నుంచి అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త







