అక్రమంగా ఫుడ్ అమ్మకం, తయారీ: వలసదారుల అరెస్ట్
- February 01, 2018
మస్కట్: ముట్రాహ్లో పలువురు వలస కార్మికుల్ని అరెస్ట్ చేసినట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. వలస కార్మికులు అక్రమంగా, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాల్ని తయారు చేస్తూ, వాటిని విక్రయిస్తున్నట్లు గుర్తించామని మస్కట్ మునిసిపాలిటీ అధికారులు తెలిపారు. రాయల్ ఒమన్ పోలీసులతో కలిసి మస్కట్ మునిసిపాలిటీ - ముట్రా - అల్ కుబ్రా డిపార్ట్మెంట్, రెసిడెన్షియల్ సైట్ హిలాత్ అల్ అరీన్లో దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా వలస కార్మికులు ఆహార పదార్థాల్ని తయారు చేస్తూ పట్టుబడ్డారు. ఈ సందర్బంగా 40 కిలోల ఆహార పదార్థాల్ని ధ్వంసం చేశారు. ఇవి మానవులు సేవించడానికి ఏమాత్రం ఆరోగ్యకరంగా లేవని మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి