అక్రమంగా ఫుడ్ అమ్మకం, తయారీ: వలసదారుల అరెస్ట్
- February 01, 2018
మస్కట్: ముట్రాహ్లో పలువురు వలస కార్మికుల్ని అరెస్ట్ చేసినట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. వలస కార్మికులు అక్రమంగా, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాల్ని తయారు చేస్తూ, వాటిని విక్రయిస్తున్నట్లు గుర్తించామని మస్కట్ మునిసిపాలిటీ అధికారులు తెలిపారు. రాయల్ ఒమన్ పోలీసులతో కలిసి మస్కట్ మునిసిపాలిటీ - ముట్రా - అల్ కుబ్రా డిపార్ట్మెంట్, రెసిడెన్షియల్ సైట్ హిలాత్ అల్ అరీన్లో దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా వలస కార్మికులు ఆహార పదార్థాల్ని తయారు చేస్తూ పట్టుబడ్డారు. ఈ సందర్బంగా 40 కిలోల ఆహార పదార్థాల్ని ధ్వంసం చేశారు. ఇవి మానవులు సేవించడానికి ఏమాత్రం ఆరోగ్యకరంగా లేవని మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









