అక్రమంగా ఫుడ్ అమ్మకం, తయారీ: వలసదారుల అరెస్ట్
- February 01, 2018
మస్కట్: ముట్రాహ్లో పలువురు వలస కార్మికుల్ని అరెస్ట్ చేసినట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. వలస కార్మికులు అక్రమంగా, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాల్ని తయారు చేస్తూ, వాటిని విక్రయిస్తున్నట్లు గుర్తించామని మస్కట్ మునిసిపాలిటీ అధికారులు తెలిపారు. రాయల్ ఒమన్ పోలీసులతో కలిసి మస్కట్ మునిసిపాలిటీ - ముట్రా - అల్ కుబ్రా డిపార్ట్మెంట్, రెసిడెన్షియల్ సైట్ హిలాత్ అల్ అరీన్లో దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా వలస కార్మికులు ఆహార పదార్థాల్ని తయారు చేస్తూ పట్టుబడ్డారు. ఈ సందర్బంగా 40 కిలోల ఆహార పదార్థాల్ని ధ్వంసం చేశారు. ఇవి మానవులు సేవించడానికి ఏమాత్రం ఆరోగ్యకరంగా లేవని మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- QFC వెబ్ సమ్మిట్..కంపెనీ ఉచితంగా నమోదు..!!
- దక్షిణ అల్ బతినా గవర్నరేట్లో కోటలు పునరుద్ధరణ..!!
- మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!
- సౌదీలో 328 మంది సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకం..!!
- కువైట్ ఇ-వీసా సైబర్ ఫ్రాడ్ ను ఛేదించిన CBI..!!
- 20 మిలియన్ దిర్హమ్లు గెలిచిన భారత ప్రవాసుడు..!!
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ







