టీటీడీ చైర్మన్‌గా సుధాకర్‌ని ఖరారు

- February 01, 2018 , by Maagulf
టీటీడీ చైర్మన్‌గా సుధాకర్‌ని  ఖరారు

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి చైర్మన్‌ పదవికి కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పేరు ఖరారెనట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. పాలక మండలి మొత్తం వివరాలు ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశముంది. సుధాకర్‌ యాదవ్‌ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి గతంలో కొంత అభ్యంతరం వ్యక్తమైంది. కానీ, తర్వాత ఉభయపక్షాల మధ్య చర్చలతో అభ్యంతరం పరిష్కారమైందని చెప్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com