టీటీడీ చైర్మన్గా సుధాకర్ని ఖరారు
- February 01, 2018
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి చైర్మన్ పదవికి కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ పేరు ఖరారెనట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. పాలక మండలి మొత్తం వివరాలు ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశముంది. సుధాకర్ యాదవ్ విషయంలో ఆర్ఎస్ఎస్ నుంచి గతంలో కొంత అభ్యంతరం వ్యక్తమైంది. కానీ, తర్వాత ఉభయపక్షాల మధ్య చర్చలతో అభ్యంతరం పరిష్కారమైందని చెప్తున్నారు.
తాజా వార్తలు
- 'స్పెషల్ రైల్వే ప్రాజెక్టులు'గా గుర్తించడం పట్ల ఎంపీ అర్వింద్ హర్షం
- IPL 2026: ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల చేసిన BCCI..
- అర్ధరాత్రి మహిళా పోలీస్ కమిషనర్ కు వేధింపులు..40 మంది పోకిరీలు చుట్టుముట్టి..
- DMKకి భారీ షాక్..టీవీకేకి మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీ..
- తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- సీఎంగా మమత రాజీనామా చేయకపోతే ఏమవుతుందో తెలుసా?
- భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: కీలక అంశాలు
- అస్సాం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
- యూఏఈలో వాట్సాప్ వినియోగదారులకు కీలక హెచ్చరికలు
- HCA క్రికెట్ ఆపరేషన్స్ హెడ్గా అంబటి రాయుడు









