డ్రగ్స్ సరఫరా: వలసదారుడి అరెస్ట్
- February 05, 2018
మస్కట్: ఆసియాకి చెందిన వలసదారుడ్ని డ్రగ్స్ కేసులో రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర్నుంచి 63 అక్రమ నార్కోటిక్ ట్యాబ్లెట్స్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యాంటీ నార్కోటిక్స్ మరియు సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ డిపార్ట్మెంట్, ఆసియా జాతీయుడ్ని డ్రగ్స్తో సహా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసు అధికార ప్రతినిథి చెప్పారు. నిందితుడ్ని, జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలనీ, డ్రగ్స్పై సమాచారం అందితే వెంటనే తమకు తెలియజేయాలని రాయల్ ఒమన్ పోలీస్ విజ్ఞప్తి చేస్తోంది.
తాజా వార్తలు
- నగరవాసులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- భారత్ టెక్స్–2026లో ఆంధ్రప్రదేశ్కు రూ.4,100 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!







