శ్రీనగర్లో ఆసుపత్రిపై తీవ్రవాదుల దాడి, పోలీస్ మృతి
- February 06, 2018
తీవ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులు శ్రీనగర్లోని ఒక ఆసుపత్రిపై దాడి చేశారు. ఈ దాడిలో పోలీసు సిబ్బంది ఒకరు మృతి చెందారు.
పోలీసులు ఇవాళ శ్రీనగర్లోని పోలీస్ స్టేషన్ నుంచి చికిత్స నిమిత్తం ఒక పాకిస్తానీ తీవ్రవాదిని ఎస్ఎమ్హెచ్ఎస్ ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు జమ్మూకాశ్మీర్ డీఐజీ గులామ్ హసన్ భట్ స్థానిక జర్నలిస్ట్ మాజిద్ జహంగీర్కు తెలిపారు.
ఆ సందర్భంగా తీవ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు పాకిస్తానీ తీవ్రవాదికి రక్షణగా ఉన్నవారిపై దాడి చేశారని వివరించారు.
‘అది పాకిస్తాన్ కాదు, టెర్రరిస్తాన్!’కశ్మీర్ విలీనానికి 70 ఏళ్లు.ఈ దాడిలో నావేద్ జాట్ అనే పాకిస్తాన్ తీవ్రవాది తప్పించుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. జాట్ గత ఏడాది దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో పట్టుబడ్డాడు.
దాడి నేపథ్యంలో శ్రీనగర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి