శ్రీనగర్లో ఆసుపత్రిపై తీవ్రవాదుల దాడి, పోలీస్ మృతి
- February 06, 2018
తీవ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులు శ్రీనగర్లోని ఒక ఆసుపత్రిపై దాడి చేశారు. ఈ దాడిలో పోలీసు సిబ్బంది ఒకరు మృతి చెందారు.
పోలీసులు ఇవాళ శ్రీనగర్లోని పోలీస్ స్టేషన్ నుంచి చికిత్స నిమిత్తం ఒక పాకిస్తానీ తీవ్రవాదిని ఎస్ఎమ్హెచ్ఎస్ ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు జమ్మూకాశ్మీర్ డీఐజీ గులామ్ హసన్ భట్ స్థానిక జర్నలిస్ట్ మాజిద్ జహంగీర్కు తెలిపారు.
ఆ సందర్భంగా తీవ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు పాకిస్తానీ తీవ్రవాదికి రక్షణగా ఉన్నవారిపై దాడి చేశారని వివరించారు.
‘అది పాకిస్తాన్ కాదు, టెర్రరిస్తాన్!’కశ్మీర్ విలీనానికి 70 ఏళ్లు.ఈ దాడిలో నావేద్ జాట్ అనే పాకిస్తాన్ తీవ్రవాది తప్పించుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. జాట్ గత ఏడాది దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో పట్టుబడ్డాడు.
దాడి నేపథ్యంలో శ్రీనగర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తాజా వార్తలు
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!
- దుబాయ్ లో బంగారం ధరలకు రెక్కలు..!!
- పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది: యూఏఈ
- కరాచీలోని అమెరికా కాన్సులేట్ పై నిరసనకారుల దాడి
- జీసీసీ, మిడిల్ ఈస్ట్ అంతటా 700 కి పైగా విమానాలు రద్దు..!!
- ఒమన్లో వరుస దాడులు









