89 మంది వలసదారుల డిపోర్టేషన్
- February 14, 2018
మస్కట్: 89 మంది వలసదారుల్ని జనవరిలో అల్ బురైమి నుంచి డిపోర్టేషన్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. బురైమీలోని మినిస్ట్రీకి చెందిన శాఖ, 45 మంది కార్మికుల్ని, లేబర్ చట్టాల ఉల్లంఘన నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. జనవరిలో ఈ అరెస్టులు జరిగాయి. వీటిల్లో కమర్షియల్ లైసెన్సులకి సంబంధించిన ఉల్లంఘనలకు సంబంధించి 41 మంది కార్మికుల్ని అరెస్ట్ చేశారు. ఇందులో ముగ్గురు ప్రైవేట్ సెక్టార్కి చెందినవారు కాగా, ఒకరు అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేస్తున్నారు. తమ యజమాని నుంచి పారిపోయిన మరో 29 మంది కార్మికుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పబ్లిక్ సెక్టార్లో 16 మంది కార్మికుల్ని అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో 44 కార్మికులు ఉల్లంఘనలకు సంబంధించి డిపోర్టేషన్ చేయబడ్డారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







