89 మంది వలసదారుల డిపోర్టేషన్
- February 14, 2018
మస్కట్: 89 మంది వలసదారుల్ని జనవరిలో అల్ బురైమి నుంచి డిపోర్టేషన్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. బురైమీలోని మినిస్ట్రీకి చెందిన శాఖ, 45 మంది కార్మికుల్ని, లేబర్ చట్టాల ఉల్లంఘన నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. జనవరిలో ఈ అరెస్టులు జరిగాయి. వీటిల్లో కమర్షియల్ లైసెన్సులకి సంబంధించిన ఉల్లంఘనలకు సంబంధించి 41 మంది కార్మికుల్ని అరెస్ట్ చేశారు. ఇందులో ముగ్గురు ప్రైవేట్ సెక్టార్కి చెందినవారు కాగా, ఒకరు అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేస్తున్నారు. తమ యజమాని నుంచి పారిపోయిన మరో 29 మంది కార్మికుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పబ్లిక్ సెక్టార్లో 16 మంది కార్మికుల్ని అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో 44 కార్మికులు ఉల్లంఘనలకు సంబంధించి డిపోర్టేషన్ చేయబడ్డారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి