89 మంది వలసదారుల డిపోర్టేషన్
- February 14, 2018
మస్కట్: 89 మంది వలసదారుల్ని జనవరిలో అల్ బురైమి నుంచి డిపోర్టేషన్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. బురైమీలోని మినిస్ట్రీకి చెందిన శాఖ, 45 మంది కార్మికుల్ని, లేబర్ చట్టాల ఉల్లంఘన నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. జనవరిలో ఈ అరెస్టులు జరిగాయి. వీటిల్లో కమర్షియల్ లైసెన్సులకి సంబంధించిన ఉల్లంఘనలకు సంబంధించి 41 మంది కార్మికుల్ని అరెస్ట్ చేశారు. ఇందులో ముగ్గురు ప్రైవేట్ సెక్టార్కి చెందినవారు కాగా, ఒకరు అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేస్తున్నారు. తమ యజమాని నుంచి పారిపోయిన మరో 29 మంది కార్మికుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పబ్లిక్ సెక్టార్లో 16 మంది కార్మికుల్ని అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో 44 కార్మికులు ఉల్లంఘనలకు సంబంధించి డిపోర్టేషన్ చేయబడ్డారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







