యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'సాక్ష్యం' ఫస్ట్ లుక్
- February 14, 2018
బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'జయ జానకి నాయక' చిత్రంతో నిలదొక్కుకున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా నటిస్తున్న మూవీ సాక్ష్యం. ఈ మూవీకి శ్రీవాస్ దర్శకుడు.. పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ వారణాసి, దుబాయ్ లలో జరిగింది.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. శ్రీను, పూజా హెగ్డ్ లు హగ్ చేసుకుంటూ ఒకరినొకరు తన్మయంగా చూసుకుంటున్న ఫోటోను పోస్టర్ లో ముద్రించారు.. ఈ పోస్టర్ కు నేచుర్ ఈజ్ ద విట్ నెస్ అంటూ క్యాప్షన్ ఉంచారు.. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, వెన్నెల కిశోర్, శరత్ కుమార్, మీనాలు పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.వచ్చే నెలలో ఈ మూవీ రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







