యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'సాక్ష్యం' ఫస్ట్ లుక్
- February 14, 2018
బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'జయ జానకి నాయక' చిత్రంతో నిలదొక్కుకున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా నటిస్తున్న మూవీ సాక్ష్యం. ఈ మూవీకి శ్రీవాస్ దర్శకుడు.. పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ వారణాసి, దుబాయ్ లలో జరిగింది.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. శ్రీను, పూజా హెగ్డ్ లు హగ్ చేసుకుంటూ ఒకరినొకరు తన్మయంగా చూసుకుంటున్న ఫోటోను పోస్టర్ లో ముద్రించారు.. ఈ పోస్టర్ కు నేచుర్ ఈజ్ ద విట్ నెస్ అంటూ క్యాప్షన్ ఉంచారు.. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, వెన్నెల కిశోర్, శరత్ కుమార్, మీనాలు పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.వచ్చే నెలలో ఈ మూవీ రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







