హజ్ - 2018 యాత్రకు ఎంపికైన యాత్రికులకు ఫిబ్రవరి 18న శిక్షణ
- February 14, 2018
హైదరాబాద్: హజ్ - 2018 యాత్రకు ఎంపికైన యాత్రికులకు ఫిబ్రవరి 18న శిక్షణ శిబిరం ఏర్పాటు చేశామని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ ఎస్ఎ.షుకూర్ తెలిపారు. ఓల్డ్ మలక్పేట వాహెద్నగర్లో నిర్వహించే ఈ శిక్షణ శిబిరాన్ని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రారంభించనున్నారు. మక్కాలో అనుసరించాల్సిన విధివిధానాల పట్ల అవగాహన కల్పించడంతోపాటు అక్కడ అందుబాటులో ఉన్న వసతి, సౌకర్యాల వివరాలను తెలియజేస్తారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







