మంచు లక్ష్మితో మేము సైతం అంటోన్న పాల్గొనే సెలబ్రిటీలు

- February 15, 2018 , by Maagulf
మంచు లక్ష్మితో మేము సైతం అంటోన్న పాల్గొనే సెలబ్రిటీలు

బుల్లి తెర ఉన్నది కాలక్షేపానికి సీరియల్స్ ను.. నవ్వుకోవడానికి కామెడీ షోలను ప్రసారం చెయ్యడానికే కాదు... కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడానికి కూడా అని నిరూపించిన షో మేము సైతం.. మంచు లక్ష్మి ఈ షో తో బుల్లి తెరపై సరికొత్త ఒరవడి అద్దింది.. సెలబ్రిటీలు స్పందించి తమ వంతు సాయం అందించడం తో పాటు.. ఆపన్నులను ఆదుకోవడానికి తమ వంతు కష్టం కూడా చేశారు.. అయితే ఈ షో సీజన్ వన్ లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చివరిలో పాల్గొన్నాడు.. కాగా సీజన్ సెకండ్ లో పాల్గొనే సెలబ్రిటీల ను రివీల్ చేసింది. సాయి పల్లవి తమన్నా, బాలకృష్ణ, రకుల్, వరుణ్ తేజ్, అనుష్క, విజయ్ దేవర కొండ, మోహన్ బాబు, రామ్ చరణ్ లతో పాటు ప్రముఖ క్రికెటర్ వివి ఎస్ లక్ష్మణ్ లు ఉన్నారు.. ఈ షో ఫిబ్రవరి 18నుంచి ఆదివారం రాత్రి 8.30 గంటలకు. ప్రారంభం కానున్నది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com