మంచు లక్ష్మితో మేము సైతం అంటోన్న పాల్గొనే సెలబ్రిటీలు
- February 15, 2018
బుల్లి తెర ఉన్నది కాలక్షేపానికి సీరియల్స్ ను.. నవ్వుకోవడానికి కామెడీ షోలను ప్రసారం చెయ్యడానికే కాదు... కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడానికి కూడా అని నిరూపించిన షో మేము సైతం.. మంచు లక్ష్మి ఈ షో తో బుల్లి తెరపై సరికొత్త ఒరవడి అద్దింది.. సెలబ్రిటీలు స్పందించి తమ వంతు సాయం అందించడం తో పాటు.. ఆపన్నులను ఆదుకోవడానికి తమ వంతు కష్టం కూడా చేశారు.. అయితే ఈ షో సీజన్ వన్ లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చివరిలో పాల్గొన్నాడు.. కాగా సీజన్ సెకండ్ లో పాల్గొనే సెలబ్రిటీల ను రివీల్ చేసింది. సాయి పల్లవి తమన్నా, బాలకృష్ణ, రకుల్, వరుణ్ తేజ్, అనుష్క, విజయ్ దేవర కొండ, మోహన్ బాబు, రామ్ చరణ్ లతో పాటు ప్రముఖ క్రికెటర్ వివి ఎస్ లక్ష్మణ్ లు ఉన్నారు.. ఈ షో ఫిబ్రవరి 18నుంచి ఆదివారం రాత్రి 8.30 గంటలకు. ప్రారంభం కానున్నది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







