మంచు లక్ష్మితో మేము సైతం అంటోన్న పాల్గొనే సెలబ్రిటీలు
- February 15, 2018
బుల్లి తెర ఉన్నది కాలక్షేపానికి సీరియల్స్ ను.. నవ్వుకోవడానికి కామెడీ షోలను ప్రసారం చెయ్యడానికే కాదు... కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడానికి కూడా అని నిరూపించిన షో మేము సైతం.. మంచు లక్ష్మి ఈ షో తో బుల్లి తెరపై సరికొత్త ఒరవడి అద్దింది.. సెలబ్రిటీలు స్పందించి తమ వంతు సాయం అందించడం తో పాటు.. ఆపన్నులను ఆదుకోవడానికి తమ వంతు కష్టం కూడా చేశారు.. అయితే ఈ షో సీజన్ వన్ లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చివరిలో పాల్గొన్నాడు.. కాగా సీజన్ సెకండ్ లో పాల్గొనే సెలబ్రిటీల ను రివీల్ చేసింది. సాయి పల్లవి తమన్నా, బాలకృష్ణ, రకుల్, వరుణ్ తేజ్, అనుష్క, విజయ్ దేవర కొండ, మోహన్ బాబు, రామ్ చరణ్ లతో పాటు ప్రముఖ క్రికెటర్ వివి ఎస్ లక్ష్మణ్ లు ఉన్నారు.. ఈ షో ఫిబ్రవరి 18నుంచి ఆదివారం రాత్రి 8.30 గంటలకు. ప్రారంభం కానున్నది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







