ఈరోజు సాయంత్రం పూరి టీం అంతా ......?
- February 16, 2018
డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న సినిమా మెహబూబా. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమాపై అంచనాలను టీజర్ బాగా పెంచేసింది. 1971లో ఇండియా-పాక్ యుద్ధ నేపథ్యంలో తలెత్తిన ప్రేమకథను ఇతివృత్తంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆకాష్ సరసన నేహా శెట్టి నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా వెల్లూరులో షూటింగ్ జరుపుకోబోతోంది. శనివారం సాయంత్రం పూరి టీం అంతా వెల్లూరులో ఉండబోతోంది. ఈ మేరకు ఈ టీం వెల్లూరుకు వెళ్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!









