ఈరోజు సాయంత్రం పూరి టీం అంతా ......?
- February 16, 2018
డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న సినిమా మెహబూబా. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమాపై అంచనాలను టీజర్ బాగా పెంచేసింది. 1971లో ఇండియా-పాక్ యుద్ధ నేపథ్యంలో తలెత్తిన ప్రేమకథను ఇతివృత్తంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆకాష్ సరసన నేహా శెట్టి నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా వెల్లూరులో షూటింగ్ జరుపుకోబోతోంది. శనివారం సాయంత్రం పూరి టీం అంతా వెల్లూరులో ఉండబోతోంది. ఈ మేరకు ఈ టీం వెల్లూరుకు వెళ్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







