ఒమన్లో వలసదారుడిపై కాల్పులు
- February 17, 2018
మస్కట్: నార్త్ అల్ షర్కియాలో ఒమన్ పౌరుడొకరు, వలసదారుడిపై కాల్పులు జరిపారు. ఈ కేసుని పోలీసులు విచారిస్తున్నారు. బాధితుడి కాలుకి తపాకీ బుల్లెట్ కారణంగా గాయమైంది. రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోందని అన్నారు. ఆసియాకి చెందిన వలసదారుడొకరు, అల్ ముధైబిలోని సమాద్ అల్ షాన్లో ఒమన్ పౌరుడి ఇంట్లోకి వెళుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి