ప్రఖ్యాత గాయని ఆశాభోస్లే యశ్చోప్రా స్మారక జాతీయ పురస్కారం ప్రదానం
- February 17, 2018ప్రఖ్యాత గాయని ఆశాభోస్లే యశ్చోప్రా స్మారక జాతీయ పురస్కారం అందుకున్నారు. ముంబయిలో జరిగిన కార్య క్రమంలో టి.సుబ్బిరామిరెడ్డి ఫౌండేషన్ సంస్థ ఆశాభోస్లేని సత్కరించింది. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు ఆశాభోస్లేకి ట్రోఫీతో పాటు రూ.10 లక్షల నగదు బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో నటీనటులు రేఖ, జాకీ ఫ్రాఫ్, పరిణితి చోప్రా, పూనమ్ థిల్లాన్, జయప్రద తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!