ప్రఖ్యాత గాయని ఆశాభోస్లే యశ్చోప్రా స్మారక జాతీయ పురస్కారం ప్రదానం
- February 17, 2018
ప్రఖ్యాత గాయని ఆశాభోస్లే యశ్చోప్రా స్మారక జాతీయ పురస్కారం అందుకున్నారు. ముంబయిలో జరిగిన కార్య క్రమంలో టి.సుబ్బిరామిరెడ్డి ఫౌండేషన్ సంస్థ ఆశాభోస్లేని సత్కరించింది. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు ఆశాభోస్లేకి ట్రోఫీతో పాటు రూ.10 లక్షల నగదు బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో నటీనటులు రేఖ, జాకీ ఫ్రాఫ్, పరిణితి చోప్రా, పూనమ్ థిల్లాన్, జయప్రద తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







