శ్రీదేవి మృతిపట్ల సంతాపం తెలియజేసిన సీఎం కేసీఆర్
- February 24, 2018
హైదరాబాద్: అందాల తార శ్రీదేవి అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... శ్రీదేవి మృతివార్త అభిమానులను షాక్కు గురిచేసిందన్నారు. అలాగే అందం, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారని, పలు సినిమాల్లో పోషించిన అద్భుతమైన పాత్రలు శ్రీదేవిని చిరస్మరణీయంగా ఉంచుతాయని కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి