శ్రీదేవి మృతిపట్ల సంతాపం తెలియజేసిన సీఎం కేసీఆర్
- February 24, 2018
హైదరాబాద్: అందాల తార శ్రీదేవి అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... శ్రీదేవి మృతివార్త అభిమానులను షాక్కు గురిచేసిందన్నారు. అలాగే అందం, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారని, పలు సినిమాల్లో పోషించిన అద్భుతమైన పాత్రలు శ్రీదేవిని చిరస్మరణీయంగా ఉంచుతాయని కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









