శ్రీదేవి మృతిపట్ల సంతాపం తెలియజేసిన సీఎం కేసీఆర్
- February 24, 2018
హైదరాబాద్: అందాల తార శ్రీదేవి అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... శ్రీదేవి మృతివార్త అభిమానులను షాక్కు గురిచేసిందన్నారు. అలాగే అందం, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారని, పలు సినిమాల్లో పోషించిన అద్భుతమైన పాత్రలు శ్రీదేవిని చిరస్మరణీయంగా ఉంచుతాయని కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







