మార్చి14న జనసేన ఆవిర్భావ సభ... ఎన్నారైలకు విజ్ఞప్తి
- March 02, 2018
మార్చి 14వ తేదీన గుంటూరులో నిర్వహించున్న జనసేన ఆవిర్భావ సభకు ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జనసేన ప్రతినిధులు తెలిపారు. దీనిలో భాగంగా ఎన్నారై కోఆర్డినేటర్ రాము న్యూజెర్సీలో పర్యటించిన.....ఎన్నారై జనసేన ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆవిర్భావ సభలో ప్రవాస తెలుగువారు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.అంతకు ముందు ఏపికి ప్రత్యేక హోదాకోసం రిలే నిరాహారదీక్ష చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!