మార్చి14న జనసేన ఆవిర్భావ సభ... ఎన్నారైలకు విజ్ఞప్తి
- March 02, 2018
మార్చి 14వ తేదీన గుంటూరులో నిర్వహించున్న జనసేన ఆవిర్భావ సభకు ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జనసేన ప్రతినిధులు తెలిపారు. దీనిలో భాగంగా ఎన్నారై కోఆర్డినేటర్ రాము న్యూజెర్సీలో పర్యటించిన.....ఎన్నారై జనసేన ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆవిర్భావ సభలో ప్రవాస తెలుగువారు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.అంతకు ముందు ఏపికి ప్రత్యేక హోదాకోసం రిలే నిరాహారదీక్ష చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









