మార్చి14న జనసేన ఆవిర్భావ సభ... ఎన్నారైలకు విజ్ఞప్తి
- March 02, 2018
మార్చి 14వ తేదీన గుంటూరులో నిర్వహించున్న జనసేన ఆవిర్భావ సభకు ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జనసేన ప్రతినిధులు తెలిపారు. దీనిలో భాగంగా ఎన్నారై కోఆర్డినేటర్ రాము న్యూజెర్సీలో పర్యటించిన.....ఎన్నారై జనసేన ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆవిర్భావ సభలో ప్రవాస తెలుగువారు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.అంతకు ముందు ఏపికి ప్రత్యేక హోదాకోసం రిలే నిరాహారదీక్ష చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







