మార్చి14న జనసేన ఆవిర్భావ సభ... ఎన్నారైలకు విజ్ఞప్తి
- March 02, 2018
మార్చి 14వ తేదీన గుంటూరులో నిర్వహించున్న జనసేన ఆవిర్భావ సభకు ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జనసేన ప్రతినిధులు తెలిపారు. దీనిలో భాగంగా ఎన్నారై కోఆర్డినేటర్ రాము న్యూజెర్సీలో పర్యటించిన.....ఎన్నారై జనసేన ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆవిర్భావ సభలో ప్రవాస తెలుగువారు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.అంతకు ముందు ఏపికి ప్రత్యేక హోదాకోసం రిలే నిరాహారదీక్ష చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







