అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు షురూ
- March 02, 2018
జమ్మూకశ్మీర్: అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. రెండు నెలలపాటు కొనసాగనున్న అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది జూన్ 28నుంచి ప్రారంభం కానుంది. బల్తల్, పహల్గమ్ మార్గాల మీదుగా అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. అమర్నాథ్ యాత్రకు పంజాబ్ నేషనల్ బ్యాంకు, జమ్మూకశ్మీర్ బ్యాంక్, వైఈఎస్ బ్యాంక్లకు సంబంధించిన 440 శాఖల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతున్నట్లు శ్రీ అమర్నాథ్ టెంపుల్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







