అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు షురూ
- March 02, 2018
జమ్మూకశ్మీర్: అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. రెండు నెలలపాటు కొనసాగనున్న అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది జూన్ 28నుంచి ప్రారంభం కానుంది. బల్తల్, పహల్గమ్ మార్గాల మీదుగా అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. అమర్నాథ్ యాత్రకు పంజాబ్ నేషనల్ బ్యాంకు, జమ్మూకశ్మీర్ బ్యాంక్, వైఈఎస్ బ్యాంక్లకు సంబంధించిన 440 శాఖల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతున్నట్లు శ్రీ అమర్నాథ్ టెంపుల్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి