ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత్కు స్వర్ణం
- March 04, 2018
మెక్సికో: భారత్కు చెందిన 16 ఏండ్ల మను బకర్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో స్వర్ణం సాధించింది. మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భకర్ స్వర్ణ పతకాన్ని గెలిచింది. ఐఎసెస్ఎఫ్ ప్రపంచకప్ మెక్సిలోని గౌదలజరలో ప్రస్తుతం జరుగుతున్నది. ఈ విభాగంలో అలెజండ్రా జవాలా వాక్వెజ్ను మను భకర్ ఓడించింది. అలెజండ్రా రెండు సార్లు ప్రపంచకప్లో విజయం సాధించింది. ఇక.. ఈ టోర్నమెంట్లో ఇండియాకు ఇది రెండో గోల్డ్ మెడల్.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







