ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత్కు స్వర్ణం
- March 04, 2018
మెక్సికో: భారత్కు చెందిన 16 ఏండ్ల మను బకర్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో స్వర్ణం సాధించింది. మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భకర్ స్వర్ణ పతకాన్ని గెలిచింది. ఐఎసెస్ఎఫ్ ప్రపంచకప్ మెక్సిలోని గౌదలజరలో ప్రస్తుతం జరుగుతున్నది. ఈ విభాగంలో అలెజండ్రా జవాలా వాక్వెజ్ను మను భకర్ ఓడించింది. అలెజండ్రా రెండు సార్లు ప్రపంచకప్లో విజయం సాధించింది. ఇక.. ఈ టోర్నమెంట్లో ఇండియాకు ఇది రెండో గోల్డ్ మెడల్.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









