జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం: డిసెంబర్ 14
- November 28, 2015
డిసెంబరు 14న జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం నిర్వహించనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మాట్లాడుతూ... ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసే బాధ్యత అందరిపై ఉందన్నారు. వాతావరణ మార్పులపై ప్రపంచం ఆందోళనగా ఉందన్న మోదీ... పెరుగుతున్న ఉష్ణోగ్రతల నిరోధానికి ఇంధన సంరక్షణే పరిష్కారమని సూచించారు. బిల్గేట్స్, మిలిండా గేట్స్ తనను కలిసినప్పుడు ఆశా కార్యకర్తల సేవలను ప్రశంసించారని తెలిపారు. బిల్గేట్స్, మిలిండాగేట్స్ తమ సంపాదనను పేదల కోసం ఖర్చుపెడుతున్నారని వివరించారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









