జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం: డిసెంబర్ 14
- November 28, 2015
డిసెంబరు 14న జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం నిర్వహించనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మాట్లాడుతూ... ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసే బాధ్యత అందరిపై ఉందన్నారు. వాతావరణ మార్పులపై ప్రపంచం ఆందోళనగా ఉందన్న మోదీ... పెరుగుతున్న ఉష్ణోగ్రతల నిరోధానికి ఇంధన సంరక్షణే పరిష్కారమని సూచించారు. బిల్గేట్స్, మిలిండా గేట్స్ తనను కలిసినప్పుడు ఆశా కార్యకర్తల సేవలను ప్రశంసించారని తెలిపారు. బిల్గేట్స్, మిలిండాగేట్స్ తమ సంపాదనను పేదల కోసం ఖర్చుపెడుతున్నారని వివరించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







