అవయవదానంపై అవగాహన ర్యాలీ: గుంటూరు

- November 29, 2015 , by Maagulf
అవయవదానంపై అవగాహన ర్యాలీ: గుంటూరు

గుంటూరులో ఈరోజు  ఉదయం అవయవదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ముఖ్యఅతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఎన్టీఆర్‌ స్టేడియం నుంచి మదర్‌ థెరీసా విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com