కుట్రేమి లేదు అంటున్న భారత్

- March 09, 2018 , by Maagulf
కుట్రేమి లేదు అంటున్న భారత్

న్యూఢిల్లీ: ప్రముఖ నటి శ్రీదేవి (54) మృతికి సంబంధించి దాచిపెట్టడానికి ఏమీలేదని శుక్రవారం విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 'నాకు తెలిసినంతవరకు, యుఏఈ ప్రభుత్వం అవసరమైన పేపర్ వర్క్ పూర్తి చేసి మాకు అందజేసింది. వాటి ఆధారంగా శ్రీదేవి పార్థివ దేహాన్ని భారత్‌కు తీసుకొచ్చాం. ఇందులో అనుమానించడానికి ఏముంది? ఒకవేళ అటువంటిదేమైనా ఉంటే ఇప్పటికే బయటపడేది కదా' అని విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com