బాలల రక్షణ ప్రచారం ప్రోత్సహిస్తున్న సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ
- March 10, 2018
మస్కట్:ఒమన్ లో మైలురాయిగా చైల్డ్ యాక్ట్ అండ్ ప్రొటెక్షన్ కమిటీలను సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రోత్సహించింది, 2018 ఆరోగ్య అవగాహన ప్రచారంలో ని విలాయత్ లోని ఇబ్రాలో పాల్గొన్నారు. హింస, దోపిడీ మరియు దుర్వినియోగం నుండి పిల్లలను రక్షించడానికి సామాజికాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కమిటీలు పిల్లలకు శారీరక మరియు సామాజిక పునరావాసం కల్పించేవిధంగా మంత్రిత్వ శాఖ వారంలో 24 గంటలూ ఒక చైల్డ్ ప్రొటెక్షన్ హాట్లైన్ (1100) ఏర్పాటుకానుంది. దేశంలో పిల్లలపై హింసకు దోపిడీకి వ్యతిరేకంగా పనిచేయడమే కాక వారి హక్కులు దుర్వినియోగం కాకుండా కాపాడుతుంది..టెలీకమ్యూనికేషన్స్ 'రెగ్యులేటరీ అథారిటీ (ట్రా ) హాట్లైన్ను ఉపయోగించి ఏవైనా పిల్లలపై హింస దోపిడీకి సంబంధించిన ఘటనలు వారి హక్కుల దుర్వినియోగంకు గురైనట్లయితే రిపోర్ట్ చేయమని ప్రజలను సామాజిక క అభివృద్ధి మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







